బిసిలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చిన తరువాతే ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించాలి: ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్‌రావు

బిసిలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చిన తరువాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా, నంగునూరు…

Continue Reading →

సర్వేలో పాల్గొనని వారికి కులగణనపై మాట్లాడే హక్కు లేదు: రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే మార్గదర్శకం నిలిచిందని రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్…

Continue Reading →

సీఎం రేవంత్ రెడ్డితో ముగిసిన మందకృష్ణ మాదిగ భేటీ

ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిట్ మెంట్ ను అభినందించిన మందకృష్ణ మాదిగ ఒక కమిట్ మెంట్ తో వర్గీకరణ ప్రక్రియను చేపట్టిన ప్రభుత్వానికి,…

Continue Reading →

కొత్త ఐటి బిల్లుకు క్యాబినెట్ ఆమోదం

కేంద్ర మంత్రివర్గం ఆరు దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను (ఐటి) చట్టం స్థానంలో కొత్త ఐటి బిల్లును ఆమోదించిందని అభిజ్ఞ వర్గాలు వెల్లడించాయి. ప్రత్యక్ష పన్ను అవగాహనను…

Continue Reading →

తెలంగాణ కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేదు:సిఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మంత్రివర్గంలో తీసివేతలు, కూడికలపై అధిష్టానానిదే తుది నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. నేను ఎవర్నీ సిఫార్సు…

Continue Reading →

మీ సేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డులకు ధరఖాస్తులకు అవకాశం

రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు (ఆహార భద్రత కార్డులు) కావాల్సిన వారు మీ సేవా కేంద్రాలలో ధరఖాస్తులు చేసుకోవచ్చని పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. ఇప్పటికే రేషన్ కార్డులు…

Continue Reading →

నెల రోజుల్లో 17 మంది లంచావతారులు

అధికారులు అవాక్కయ్యేలా అక్రమాస్తులు..లంచం సొమ్ముకు కక్కుర్తి పడి అనేక మంది ఉద్యోగులు ఏసీబీకి చిక్కుతున్నారు. ఈ ఏడాది ఒక్క జనవరి నెలలోనే 19 కేసులు నమోదు కాగా..…

Continue Reading →

తీన్మార్ మల్లన్నకు టిపిసిసి షోకాజ్ నోటీసులు

కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు టిపిసిసి క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వరంగల్ సభలో చేసిన వ్యాఖ్యలు, కులగణన నివేదికపై చేసిన వ్యాఖ్యలపై వివరణ…

Continue Reading →

టెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టిజి టెట్ 2024) ఫలితాలు విడుదలయ్యాయి. టెట్ పరీక్షలో 31.21 శాతం ఉత్తీర్ణత నమోదైంది.ఈ మేరకు బుధవారం విద్యాశాఖ కార్యదర్శి యోగితా…

Continue Reading →

ప్రకృతి వనరుల్ని కాపాడుకోవడం మన విధి

పర్యావరణ పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణలో అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నానాటికి పెరిగిపోతున్న కాలుష్యకారకాలను అదుపులో పెట్టి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన…

Continue Reading →