గురుకుల ప్రిన్సిపల్‌ పోస్టుల తుది ఫలితాలు వెల్లడి

గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్‌ పోస్టుల తుది ఫలితాలను టీఎస్‌పీఎస్సీ సోమవారం వెల్లడించింది. ప్రిన్సిపల్‌ పోస్టులకు 187 మంది ఎంపికయ్యారని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు తెలిపింది.