వీలైనంత తొందరగా భూసేకరణ, ప్రాజెక్టులు పూర్తి కావాలి

సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి భూసేకరణను మొదటి ప్రాధాన్యంగా గుర్తించాలి. భూసేకరణ పూర్తి చేయకుండా ప్రాజెక్టుల పనులు ముందుకు సాగవు. ఉమ్మడి జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టు పనులను…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన కొడిమ్యాల అటవీ రేంజ్‌ అధికారి

జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా అటవీ రేంజ్‌ అధికారి గులాం మొయినుద్దీన్‌ గురువారం ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కొడిమ్యాల…

Continue Reading →

వనమహోత్సవం లక్ష్యం 16 కోట్ల మొక్కలు

వనమహోత్సవంలో ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 16.06 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఇందులో పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో 6.18 కోట్లు, హెచ్‌ఎండీఏ పరిధిలో 4.50…

Continue Reading →

క్యూర్ పరిథిలో ఇందిరమ్మ ఇండ్లు ఎల్ ఐజి స్కీం స్థలాల పరిశీలించిన ప్రత్యేక కార్యదర్శి వి.పి.గౌతం

హైదరాబాద్ : క్యూర్ ఏరియా పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు –ఎల్ఐజి హౌసింగ్ స్కీం ను అమలు చేసేందుకు అనువైన స్థలాలను గుర్తించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది.…

Continue Reading →

ప్రజలకు అత్యుత్తమ సేవలే లక్ష్యంగా రెవెన్యూ వ్యవస్థలో స‌మూల మార్పులు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు వేగవంతంగా పార‌ద‌ర్శకంగా అత్యుత్తమ సేవలు అందించాలనే లక్ష్యంతో రెవెన్యూ వ్యవస్థలో స‌మూల మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల…

Continue Reading →

ACB ఏ అవినీతి అధికారిని పట్టుకున్న100 కోట్ల పైనే..

ఈమధ్య కాలంలో ACB అధికారులు ఏ అవినీతి అధికారిని పట్టుకున్న 100 కోట్ల పైనే అక్రమస్తులు బయటపడుతున్నాయి. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితుడు, సస్పెన్షన్‌ వేటుపడ్డ అదనపు…

Continue Reading →

​రూ. కోటి ప్రమాద బీమా చెక్కును అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

​ఎన్పీడీసీఎల్ పరిధిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన లైన్‌మెన్ శ్రీ సోన్కాంబ్లే ప్రమోద్ కుమార్ సతీమణి (నామినీ) శ్రీమతి సోన్కాంబ్లే స్వప్నకు రూ. 1 కోటి విలువైన ప్రమాద…

Continue Reading →

నైపుణ్యాభివృద్ధి, మెడికల్ టూరిజంలో తెలంగాణ-దక్షిణాఫ్రికా పరస్పర సహకారం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి పెట్టుబడులు, విద్య, వైద్య సేవలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలకమైన అడుగు…

Continue Reading →

భూముల మార్కెట్ విలువల సవరణ శాస్త్రీయంగా, హేతుబద్ధంగా చేపట్టాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ : రాష్ట్రంలో భూముల విలువలను సవరించాలని, కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులున్న భూముల ధరలను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం…

Continue Reading →

తెలంగాణ—జర్మనీలోని తురింగియా రాష్ట్రం మధ్య ఎంఓయూ

హైదరాబాద్ : తెలంగాణలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి చర్యలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న…

Continue Reading →