అమెరికాకు బయల్దేరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్రంప్‌ దంపతులు..

రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఆయన కుటుంబ సభ్యులు, అమెరికాకు తిరుగు ప్రయాణమయ్యారు. రాష్ట్రపతి భవన్‌లో విందు అనంతరం..…

Continue Reading →

మార్చి 6న దుబాయ్‌లో ప్రపంచ తెలుగు మహిళా సదస్సు

దుబాయ్‌లో మార్చి 6న రెండో ప్రపంచ తెలుగు మహిళాసదస్సును నిర్వహించనున్నట్లు ఇంటిగ్రేటెడ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేషన్‌ ఇండియా (ఐఆర్‌డీఏ) అధ్యక్షుడు పి.వినయ్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో…

Continue Reading →

సీఎం కేసీఆర్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కరచాలనం

రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌కు గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇచ్చిన ప్రత్యేక విందు కార్యక్రమం ప్రారంభమైంది. తొలిసారి రాష్ట్రపతి భవన్‌కు విచ్చేసిన ట్రంప్‌ దంపతులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌…

Continue Reading →

భారత్ పర్యటన జ్ఞాపకాలు ఎప్పటికీ మరిచిపోను: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

భారత్ పర్యటన జ్ఞాపకాలు ఎప్పటికీ మరిచిపోనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. హైదరాబాద్ హౌస్ లో ఇరు దేశాల నేతలు కీలక ఒప్పందాలపై ద్వైపాక్షిక చర్చలు…

Continue Reading →

మన పట్టణాన్ని మార్చుకుందాం: మంత్రి కేటీఆర్‌

పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి శ్రీ కేటీఆర్, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్, దేవరకొండ మున్సిపాలిటీలో పర్యటించారు. రూ.48 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి…

Continue Reading →

ఆదిలాబాద్‌ జిల్లా డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్లు ఏకగ్రీవం..

ఆదిలాబాద్‌ జిల్లాకు సంబంధించిన డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి సమక్షంలో డైరెక్టర్ల ఎంపిక ప్రక్రియ జరిగింది.…

Continue Reading →

మరోసారి నేను అమెరికా అధ్యక్షుడిని కావడం ఖాయం : డొనాల్డ్‌ ట్రంప్‌

దేశరాజధాని ఢిల్లీలోని అమెరికా ఎంబసీలో భారత కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ,…

Continue Reading →

న్యూ జీలాండ్ లో కొనసాగుతున్న గ్రీన్ ఛాలెంజ్ !

రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు ప్రచారం కల్పించడంలో భాగంగా ఇతర దేశాల్లో వివిధ ప్రముఖులు ఛాలెంజ్ స్వీకరించి, ప్రచారం…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్ లో అవినీతి ఉండకూడదు: సీఎం జగన్‌

అవినీతిని రూపుమాపడానికి అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అవినీతి నిరోధానికి ఏర్పాటు చేసిన 14400 టోల్‌ఫ్రీ నంబర్‌పై ప్రచార వీడియోలను ఆయన…

Continue Reading →

గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న సింక్రోని ఇండియా కార్పొరేట్‌ హెడ్‌ వెంకట్‌ టంకశాల

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమం ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో సింక్రోని ఇండియా కార్పొరేట్‌ హెడ్‌ వెంకట్‌ టంకశాల పాల్గొని,…

Continue Reading →