తాజా వార్తలు

అడవుల సంరక్షణతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యమని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం నిజామాబాద్ శివారులో సారంగాపూర్ అర్బన్ ఫారెస్ట్…
ప్రతి ఖాళీ ప్లాట్ డంప్ యార్డుగా మారింది. మన ఇళ్లు శుభ్రంగా ఉంచుకున్నట్లుగానే మన గల్లీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మనిషి మారాలంటే.. భయం, భక్తి, అంకిత…
శక్తి హర్మన్ – జిఐజెడ్ జర్మనీ కంపెనీ ప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాగిల్లాపూర్ లో శక్తి హర్మన్ – జిఐజెడ్ జర్మనీ…
నల్గొండ మున్సిపాలిటీ చైర్మెన్ గా మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మెన్ గా అబ్బగోని రమేష్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ చైర్మన్ తన తొలి సంతకాన్ని మేరకు…
రాజస్థాన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుండి కోట లాల్సోట్ వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న బస్సు అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి మేజ్ నదిలోకి పడిపోయింది. ఘటన…
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మరోసారి బీజూ జనతాదళ్(బీజేడీ) పార్టీ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు. పార్టీ అధ్యక్ష ఎన్నికకు నవీన్ పట్నాయక్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు.…
న్యూఢిల్లీలో సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీ అట్టుడుకుతుంది. ఈ నెల 23 నుంచి తూర్పు, ఈశాన్య ఢిల్లీలో ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ…
పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని అటవీశాఖ రంగారెడ్డి జిల్లా కమిషనర్ సునీతా భగవత్ మహేష్ కోరారు. పల్లె ప్రగతిలో భాగంగా…
సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా ఇటీవల నియామకమైన ఐదుగురు కమిషనర్లు మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. కొత్త కమిషనర్లు కట్టా శేఖర్రెడ్డి, మైద నారాయణరెడ్డి, గగులోతు శంకర్నాయక్,…