అడవుల సంరక్షణతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యం – మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

అడవుల సంరక్షణతోనే పర్యావరణ సమతుల్యత సాధ్యమని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం నిజామాబాద్ శివారులో సారంగాపూర్ అర్బన్ ఫారెస్ట్…

Continue Reading →

ప్రజల సహకారం లేనిదే ప్రగతి సాధించలేం – రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు

ప్రతి ఖాళీ ప్లాట్ డంప్ యార్డుగా మారింది. మన ఇళ్లు శుభ్రంగా ఉంచుకున్నట్లుగానే మన గల్లీ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మనిషి మారాలంటే.. భయం, భక్తి, అంకిత…

Continue Reading →

కంపెనీలు సామాజిక బాధ్యతతో ముందుకు రావాలి – ఎమ్మెల్యే కేపి వివేకానంద్

శక్తి హర్మన్ – జిఐజెడ్ జర్మనీ కంపెనీ ప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాగిల్లాపూర్ లో శక్తి హర్మన్ – జిఐజెడ్ జర్మనీ…

Continue Reading →

నల్లగొండ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల బాధ్యతల స్వీకరణ

నల్గొండ మున్సిపాలిటీ చైర్మెన్ గా మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మెన్ గా అబ్బగోని రమేష్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ చైర్మన్ తన తొలి సంతకాన్ని మేరకు…

Continue Reading →

రాజస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం.. 24 మంది మృతి

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుండి కోట లాల్‌సోట్‌ వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న బస్సు అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి మేజ్ నదిలోకి పడిపోయింది. ఘటన…

Continue Reading →

బీజేడీ చీఫ్‌గా ఎనిమిదోసారి ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌

ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ మరోసారి బీజూ జనతాదళ్‌(బీజేడీ) పార్టీ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు. పార్టీ అధ్యక్ష ఎన్నికకు నవీన్‌ పట్నాయక్‌ ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేశారు.…

Continue Reading →

ఢిల్లీ సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల అల్లర్లు.. 20కి చేరిన మృతుల సంఖ్య

న్యూఢిల్లీలో సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీ అట్టుడుకుతుంది. ఈ నెల 23 నుంచి తూర్పు, ఈశాన్య ఢిల్లీలో ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ…

Continue Reading →

పల్లె ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం అవసరం – అటవీ శాఖ కమిషనర్‌ సునీతా భగవత్‌ మహేష్‌

పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని అటవీశాఖ రంగారెడ్డి జిల్లా కమిషనర్‌ సునీతా భగవత్‌ మహేష్‌ కోరారు. పల్లె ప్రగతిలో భాగంగా…

Continue Reading →

బాధ్యతలు స్వీకరించిన సమాచార కమిషనర్లు

సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా ఇటీవల నియామకమైన ఐదుగురు కమిషనర్లు మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. కొత్త కమిషనర్లు కట్టా శేఖర్‌రెడ్డి, మైద నారాయణరెడ్డి, గగులోతు శంకర్‌నాయక్,…

Continue Reading →