పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత: టీజీపీసీబీ మెంబర్ సెక్రెటరీ జి. రవి

ప్రపంచ పర్యావరణ దినోత్సవం – 2026 సందర్భంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB) హైదరాబాద్ లో పర్యావరణ పరిరక్షణపై వివిధ అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. అందులో…

Continue Reading →

న‌దీ జ‌లాల విడుద‌ల‌పై ఎగువ రాష్ట్రాల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాలి: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌: ఎల్‌నినో ప్ర‌భావంతో వ‌ర్షాభావ ప‌రిస్థితులు నెల‌కొంటాయ‌ని వాతావార‌ణ శాఖ నివేదిస్తున్నందున కృష్ణా, గోదావ‌రి జ‌లాల్లో మ‌న వాటా జ‌లాలు ద‌క్కేలా చూడాల‌ని అధికారుల‌ను ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్…

Continue Reading →

ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు: సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా…

Continue Reading →

మ‌రో రెండు నెల‌ల్లో మ‌రో రెండు ల‌క్ష‌లు పూర్తి చేస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ : ఏడు ద‌శాబ్దాల స్వ‌తంత్ర భార‌తదేశ చ‌రిత్ర‌లో ఎన్నడూ లేని విధంగా పేద‌ల సొంతింటి క‌ల‌ల‌ను నెర‌వేర్చ‌డానికి ఉచితంగా ఐదు ల‌క్ష‌ల రూపాయిల‌తో భారీ గృహ…

Continue Reading →

తొలి విడ‌త‌గా ల‌క్ష‌, మ‌లి విడ‌త మ‌రో ల‌క్ష ఇళ్ల నిర్మాణం: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : ప‌ట్ట‌ణ పేద‌ల జీవ‌నోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివ‌సించే ప్రాంతాల ప‌రిధిలోనే అధునాతనమైన ఇందిర‌మ్మ ఇళ్ల‌ను క‌ట్టి ఇస్తామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార…

Continue Reading →

విద్యార్థులపై పెట్టుబడి… భవిష్యత్ తెలంగాణపై పెట్టుబడే: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హైదరాబాద్ : విద్యను ఖర్చుగా కాకుండా భవిష్యత్ తరాలపై చేసే అత్యంత విలువైన పెట్టుబడిగా భావిస్తున్న ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ,…

Continue Reading →

జూన్ 7న గచ్చిబౌలి స్టేడియంలో ‘ఫిట్ ఇండియా–సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమం

హైదరాబాద్ : క్రీడలు, ఫిట్‌నెస్ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచే లక్ష్యంతో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్‌స్) ఆధ్వర్యంలో జూన్ 7న గచ్చిబౌలి స్టేడియంలో…

Continue Reading →

హైడ్రాలో ఉద్యోగం ట్రాన్స్ జెండర్ల జీవితాల్లో కొత్త వెలుగులు తెచ్చింది

హైడ్రాలో ఉద్యోగం… ట్రాన్స్జెండర్ల జీవితాల్లో కొత్త వెలుగులు తెచ్చింది. కొలువు తెచ్చిన గౌరవం.. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇక వారు వెనక్కి చూడడంలేదు. విధులు ఎక్కడైనా.. ఎప్పుడైనా…

Continue Reading →

ఉచిత విద్యుత్తును రద్దు చేసేందుకు రైతు డిస్కం ప్రతిపాదన: మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

రైతు డిస్కం ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఈఆర్సీ ముందు పార్టీ తరఫున వాదనలు వినిపించిన మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన…

Continue Reading →

మహనీయుల విగ్రహాల ప్రతిష్టాపనలో ఇబ్బందులను సత్వరమే పరిష్కరించండి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హైదరాబాద్ : మహాత్మా జ్యోతిబా ఫూలే, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, బాబూ జగజీవన్ రామ్ వంటి మహనీయుల విగ్రహాల ప్రతిష్టాపనలో ఎదురవుతున్న సమస్యలను…

Continue Reading →