విద్యుత్ లైన్ల మరమ్మతులకు సంబంధించిన బిల్లును మంజూరు చేసేందుకు లంచం ఆశించిన నల్గొండ జిల్లా దేవరకొండ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఏడీఈ) సిరికొండ సైదులు ఏసీబీ అధికారులకు…
తాజా వార్తలు

తెలంగాణ ఏర్పాటును భారత్-పాకిస్తాన్ విభజనతో పోల్చుతూ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్రావు ధ్వజమెత్తారు. ఆయన వ్యాఖ్యలను గురువారం…
తెలంగాణ ఏర్పాటుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వెంటనే తన మాటలు వెనకి తీసుకుని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర రవాణాశాఖ…
ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా దూసుకెళ్తున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా అమెరికా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించాలని, ఆ దేశ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందాన్ని రాష్ట్ర ఐటీ,…
ఏ వ్యక్తి అయినా ప్రభుత్వంచే నిర్దారించబడిన నిబంధనలకు లోబడే వ్యవహరించాల్సి ఉంటుంది. నిబంధనలను ఉల్లంఘించి వ్యవహరిస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఇదే నియమం…
ఆంధ్రప్రదేశ్- తెలంగాణ రాష్ట్రాలకు ఆదాయ పన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్గా సురేశ్ బత్తిని బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన 1991 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీసె్సకు చెందిన…
సెవెన్ టూంబ్స్ కటోరా హౌస్, కేబీ మ్యూజియం ను ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించిన పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి…
రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు. ప్రభుత్వ దవాఖాన్లలో తాగు నీటి సౌకర్యం, అవసరమైన చోట ఫ్యాన్లు,…
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను దవాఖానలో చేర్పించి, ప్రాణాలు కాపాడే వారికి రూ. 25 వేల నగదు ప్రోత్సాహం అందజేస్తామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.…
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చూపించిన బాటలో సమాజమంతా ముందుకు ప్రయాణం చేయాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్ పిలుపునిచ్చారు. ఇప్పుడు దేశంలో నిజమైన…









