యువ భారత క్రీడా విశ్వవిద్యాలయంతో తెలంగాణను క్రీడా శక్తిగా తీర్చిదిద్దుతాం: మంత్రి వాకిటి శ్రీహరి

హైదరాబాద్: తెలంగాణలో క్రీడలను విద్యతో అనుసంధానం చేసి, అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడాకారులను తీర్చిదిద్దే లక్ష్యంతో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (YIPESU) ఏర్పాటుకు…

Continue Reading →

విజయ డెయిరీని బలోపేతం చేసి పాడి రైతులకు అండగా నిలుస్తాం: మంత్రి వాకిటి శ్రీహరి

హైదరాబాద్: విజయ డెయిరీని మరింత బలోపేతం చేసి పాడి రైతులకు అండగా నిలిచేందుకు ప్రజా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య శాఖల…

Continue Reading →

రాజీనామా చేయాల్సింది ఎవరు? : మంత్రి పొంగులేటి

హైదరాబాద్: 22ఏ భూముల అంశాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయ ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజల భూ సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం…

Continue Reading →

మరో 9 హాస్పిటల్స్‌లో ఎంఆర్ఐ సేవలు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

ప్రభుత్వ హాస్పిటళ్లలో ఎంఆర్ఐ, సీటీ స్కాన్ సేవలను మరింత విస్తరిస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. కొత్తగా 9 ఎంఆర్ఐ యంత్రాలు, 8 సీటీ స్కాన్…

Continue Reading →

ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి: ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది, పెన్షనర్లకు అందిస్తున్న రూ.కోటి బీమా పథకం దేశంలోనే తొలిసార‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క శాస‌న‌స‌భ‌లో ప్ర‌క‌టించారు. ఉద్యోగి…

Continue Reading →

వి.ఆర్‌. విద్యార్థి వంటి కవులు, రచయితలు కాళోజీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు

కాళోజీ నారాయణరావు ప్రజల గొంతుకగా, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా బుధవారం రవీంద్రభారతిలో…

Continue Reading →

రూ.18,250 కోట్ల ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ప్రణాళిక

హైదరాబాద్‌ : రూ.18,250 కోట్ల అంచనా విలువతో చేపట్టనున్న వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎక్కడా లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ కార్యాచరణను అమలు చేయాలని రాష్ట్ర పౌర…

Continue Reading →

హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్‌: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ (AI) డేటా సెంటర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు టీసీఎస్​ అనుబంధ సంస్థ హైపర్ వాల్ట్ ప్రకటించింది. అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో…

Continue Reading →

మైనారిటీ సంక్షేమ సంస్థలు సమన్వయంతో పనిచేయాలి: మంత్రి అజహరుద్దీన్

హైదరాబాద్ : మైనారిటీల సంక్షేమ శాఖ పరిధిలోని వివిధ విభాగాలు, సంస్థలు సమన్వయంతో పనిచేస్తూ పెండింగ్ సమస్యల పరిష్కారానికి వేగంగ చర్యలు తీసుకోవాలని మైనారిటీల సంక్షేమం, ప్రభుత్వ…

Continue Reading →

ఉత్తమ ఉపాధ్యాయురాలుగా పీవీ సునీత

డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి పురస్కరించుకొని అందజేయనున్న ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు పీవీ సునీత ఎంపికయ్యారు. హైదరాబాద్‌ జిల్లా నుంచి అందజేసే అవార్డుకు ఆమెను అధికారులు ఎంపికచేశారు.…

Continue Reading →