రూ.18,250 కోట్ల ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ప్రణాళిక

హైదరాబాద్‌ : రూ.18,250 కోట్ల అంచనా విలువతో చేపట్టనున్న వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎక్కడా లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ కార్యాచరణను అమలు చేయాలని రాష్ట్ర పౌర…

Continue Reading →

హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్‌: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ (AI) డేటా సెంటర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు టీసీఎస్​ అనుబంధ సంస్థ హైపర్ వాల్ట్ ప్రకటించింది. అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో…

Continue Reading →

మైనారిటీ సంక్షేమ సంస్థలు సమన్వయంతో పనిచేయాలి: మంత్రి అజహరుద్దీన్

హైదరాబాద్ : మైనారిటీల సంక్షేమ శాఖ పరిధిలోని వివిధ విభాగాలు, సంస్థలు సమన్వయంతో పనిచేస్తూ పెండింగ్ సమస్యల పరిష్కారానికి వేగంగ చర్యలు తీసుకోవాలని మైనారిటీల సంక్షేమం, ప్రభుత్వ…

Continue Reading →

ఉత్తమ ఉపాధ్యాయురాలుగా పీవీ సునీత

డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి పురస్కరించుకొని అందజేయనున్న ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు పీవీ సునీత ఎంపికయ్యారు. హైదరాబాద్‌ జిల్లా నుంచి అందజేసే అవార్డుకు ఆమెను అధికారులు ఎంపికచేశారు.…

Continue Reading →

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేరుతో ఈ…

Continue Reading →

రేపు కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్ఎల్పీ భేటీ

ఈనెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశం 6న నిర్వహించాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయించారు. ఎర్రవెల్లిలో ఆదివారం మధ్యాహ్నం పార్టీ…

Continue Reading →

రాజమండ్రి గోదావరి కాలుష్యంలో సగం ఆంధ్రా పేపర్ లిమిటెడ్‌దే: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

రాజమహేంద్రవరం ఆంధ్రా పేపర్ లిమిటెడ్ పన్ను ఎగవేతకు దాదాపు పుష్కర కాలం పూర్తి కావస్తోంది. యథేచ్ఛగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నారు. పన్నులు మాత్రం ఉద్దేశపూర్వకంగా ఎగ్గొడుతున్నారు. 2016 తర్వాత…

Continue Reading →

డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డికి ఈడీ ఝలక్‌.. అక్రమాస్తులపై మనీలాండరింగ్‌ యాక్ట్‌

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సస్పెన్షన్‌కు గురైన పోలీస్‌ కంప్యూటర్‌ సర్వీసెస్‌ డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది. ఇబ్రహీంబాగ్‌లో ఓ విల్లాలో ఉంటున్న భీమ్‌రెడ్డిని…

Continue Reading →

సూర్యాపేట టౌన్‌ ప్లానింగ్‌ అధికారి ఉయ్యాల సోమయ్య ఆస్తుల విలువ 3.54 కోట్లపైనే

 సూర్యాపేట మున్సిపాలిటీలోని టౌన్‌ ప్లానింగ్‌ అధికారిగా పనిచేస్తున్న ఉయ్యాల సోమయ్య ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ఆరోపణల నేపథ్యంలో గురువారం ఉదయం ఏసీబీ అధికారులు మెరుపు దాడులు…

Continue Reading →

అసెంబ్లీ సమావేశాలకు సన్నద్ధం కండి: సీఎస్ సంజయ్ జాజు

హైదరాబాద్ : ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సభ్యులు అడిగే ప్రశ్నలకు తగిన సమాధానాలను త్వరితగతిన అందించేందుకు…

Continue Reading →