రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అటవిశాఖ బీట్‌ అధికారి

 రాష్ట్రంలో మరో ఇద్దరు లంచం తీసుకుంటూ ఏసీబీ ( ACB ) అధికారులకు చిక్కారు.  ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం భద్రాది జిల్లా ఆలపల్లి మండలం…

Continue Reading →

కేబినెట్‌ నుంచి కొండా సురేఖ బర్తరఫ్‌

మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్టు తెలుస్తోంది. మంత్రి వర్గం నుండి కొండా సురేఖను తొలగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొండా సురేఖను…

Continue Reading →

కొండా సురేఖను రాజీనామా చేయాలని ఆదేశించిన అధిష్ఠానం.. పార్టీని వీడే యోచ‌న‌లో మంత్రి..?

మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. మంత్రి కొండా దంప‌తులు నేడు హైద‌రాబాద్‌లో త‌న అనుచచ‌రుల‌తో స‌మావేశ‌మైన భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తామ‌ని…

Continue Reading →

సూర్యాపేట టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సోమయ్య నివాసంలో ఏసీబీ మెరుపు దాడులు

ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయ‌నే ఆరోపణల నేపథ్యంలో సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వి. సోమయ్య నివాసంలో ఏసీబీ (ACB) అధికారులు గురువారంఉదయం మెరుపు దాడులు…

Continue Reading →

కుట్టు మిషన్ల పథకం ప్రొక్యూర్‌మెంట్ సెప్టెంబర్ 7లోపు పూర్తి చేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ : మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడంతో పాటు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న కుట్టు మిషన్ల పథకం దరఖాస్తులు, ప్రొక్యూర్‌మెంట్, టెండర్…

Continue Reading →

ములుగు జిల్లా పాలంపేటలోని ‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తింపు

తెలంగాణలోని ములుగు జిల్లా, పాలంపేటలో గల ‘గొల్లల గుడి’ని జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన జారీచేసింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక…

Continue Reading →

మైనారిటీ మహిళల స్వయం ఉపాధికి చేయూత.. 278 మందికి రూ.50 వేల ఆర్థిక సాయం: మంత్రి మహ్మద్ అజహరుద్దీన్

రంగారెడ్డి : మైనారిటీ మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలంగాణ రాష్ట్ర మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ అన్నారు.…

Continue Reading →

కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో తెలంగాణ సీఎస్ సంజయ్ జాజు సమావేశాలు

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు న్యూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలువురు ఉన్నతాధికారులతో బుధవారం సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై…

Continue Reading →

గ్లోబల్ సమ్మిట్- రక్ష ఎక్స్‌పోలో భాగ‌స్వాములు కండి: సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2026కు హాజ‌రుకావాల‌ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. భారత్‌…

Continue Reading →

*వ్యవసాయ రంగానికి వైఎస్సార్, స్వామినాథన్ అందించిన సేవలు చిరస్మరణీయం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రైతుల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకువచ్చిన ఇద్దరు మహనీయులు డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి అని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి…

Continue Reading →