కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై సెప్టెంబర్ 7న కేంద్ర సాంకేతిక బృందం పర్యటన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు ప్రతిపాదనకు సంబంధించి నాలుగు నుంచి ఐదు ప్రత్యామ్నాయ స్థలాలను పరిశీలించేందుకు కేంద్ర సాంకేతిక బృందం సెప్టెంబర్ 7న తెలంగాణలో పర్యటించనుంది.…

Continue Reading →

క్రిటికల్ మినరల్స్‌పై తెలంగాణ ఫోకస్: ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క

క్రిటికల్ మినరల్స్, ఖనిజ అన్వేషణ, అధునాతన ఖనిజ సాంకేతికతల రంగాల్లో దీర్ఘకాలిక పరిశోధన, సంస్థాగత భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది.…

Continue Reading →

సమాచార, పౌర సంబదాల శాఖ అదనపు సంచాలకులుగా డి.ఎస్. జగన్.

హైదరాబాద్ : సమాచార, పౌర సంబంధాల శాఖలో డి.ఎస్. జగన్ అదనపు సంచాలకుడిగా (Additional Director) పదోన్నతి పొందారు. పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన…

Continue Reading →

హైడ్రా క‌మిష‌న‌ర్‌ ఏవీ రంగ‌నాథ్ కు హైకోర్టులో ఊర‌ట‌

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో జీఎల్ ఆర్ 243లో రాష్ట్ర ప్ర‌భుత్వానికి చెందిన భూముల ప‌రిర‌క్ష‌ణ విష‌యంలో హైడ్రాకు హైకోర్టులో భారీ ఊర‌ట ల‌భించింది. గ‌తంలో ఈ కేసు…

Continue Reading →

భూభారతితో దశాబ్దాల భూసమస్యలకు శాశ్వత పరిష్కారం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్, మహబూబాబాద్: రాష్ట్రంలో రైతులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న దశాబ్దాల భూ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వారికి భరోసా కల్పిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల…

Continue Reading →

హైదరాబాద్‌.. దేశానికి గ్లోబల్‌ నాలెడ్జ్‌ హబ్‌!

హైదరాబాద్‌ను దేశంలోనే అతి పెద్ద గ్లోబల్‌ నాలెడ్జ్‌ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యాసంస్థలను హైదరాబాద్‌కు తీసుకురావాలన్న లక్ష్యంతో…

Continue Reading →

శాసనమండలి (లెజిస్లేచర్) కమిటీల ప్రారంభ సమావేశం

వన్యప్రాణులు మరియు పర్యావరణ కమిటీ ( Committee on Wild Life & Environment Protection) చైర్మన్ హోదాలో పాల్గొన్న అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్,…

Continue Reading →

నిబంధనల ఉల్లంఘనకు పాల్పడే సెంటర్లపై కఠిన చర్యలు: మంత్రి దామోదర్ రాజనర్సింహ

రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటళ్లలో ఫర్టిలిటీ, ఐవీఎఫ్ సేవలను విస్తరించడంతో పాటు, ప్రైవేట్ ఫర్టిలిటీ సెంటర్లలో ఏఆర్‌‌టీ, సరోగసి చట్టాల అమలును కట్టుదిట్టం చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్…

Continue Reading →

రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై సీఎస్ సమీక్ష

హైదరాబాద్ : రాష్ట్రంలో పురోగతిలో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను త్వరగతిన పరిష్కరించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన…

Continue Reading →

జాతీయ జలశక్తి సదస్సులో తెలంగాణ సమగ్ర జలభద్రత నమూనా: మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్ :దేశవ్యాప్తంగా సుస్థిర జలవనరుల నిర్వహణకు సమన్వయంతో కూడిన కార్యాచరణ రూపొందించే లక్ష్యంతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1, 2 తేదీల్లో న్యూఢిల్లీలోని…

Continue Reading →