వెయ్యి రోజుల ప్రజాపాలన..

ప్రజల ఆకాంక్షలను పాలనకు కేంద్రబిందువుగా చేసుకుని, సంక్షేమం–అభివృద్ధి–సామాజిక న్యాయాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లిన వెయ్యి రోజుల ప్రజాపాలన తెలంగాణ ప్రగతిలో కొత్త అధ్యాయాన్ని నమోదు చేసింది. రైతులు,…

Continue Reading →

జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు విజయవంతం

హైదరాబాద్ : జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (SATG) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 28, 29, 30 తేదీలలో నిర్వహించిన క్రీడా, ఫిట్‌నెస్…

Continue Reading →

మారిషస్‌లో తెలుగుకు తెలంగాణ అండ: డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క

మారిష‌స్ లో తెలుగు భాష‌, సంస్కృతి, పురాణ ఇతిహాసాల‌ను ప్ర‌మోట్ చేసేందుకు ఆదేశానికి అన్ని విధాలా స‌హ‌క‌రిస్తామ‌ని మారిష‌స్ ప్ర‌తినిధులుకు ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్ర‌మార్క్ చెప్పారు.…

Continue Reading →

గోల్ఫ్‌ టూరిజం హబ్‌గా తెలంగాణ: మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్‌: తెలంగాణను ప్రపంచస్థాయి గోల్ఫ్‌ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఇందులో…

Continue Reading →

సీఎం రేవంత్ రెడ్డితో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ భేటీ

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ (G.O.Rt.No.679) చైర్మన్ డాక్టర్ కె. కేశవరావు (కేకే) నేతృత్వంలో కమిటీ ప్రతినిధి బృందం నేడు సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ.…

Continue Reading →

ప్రాణహితకు పునరుజ్జీవం.. తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల బ్యారేజీకి తెలంగాణ పట్టు: మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్ : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పునరుజ్జీవింపజేసి, అసలు పథకంలో తెలంగాణ రైతాంగానికి ఉద్దేశించిన సాగునీటి ప్రయోజనాలను తిరిగి సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం…

Continue Reading →

తహసీల్దార్లు, సబ్‌ రిజిస్ట్రార్ల పనితీరులో మార్పు తప్పనిసరి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ : తహసీల్దార్లు, సబ్‌ రిజిస్ట్రార్ల పనితీరులో తప్పనిసరిగా స్పష్టమైన మార్పు కనిపించాలని, ప్రజలను అనవసరంగా కార్యాలయాల చుట్టూ తిప్పే విధానానికి స్వస్తి పలకాలని రాష్ట్ర రెవెన్యూ,…

Continue Reading →

పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ ట‌వ‌ర్స్: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైదరాబాద్‌: హైదరాబాద్ మహానగరంలో నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తూ, వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి పారదర్శకంగా ల‌బ్దిదారుల ఎంపిక చేపడుతున్నట్లు రాష్ట్ర…

Continue Reading →

ఖమ్మం బాలికను పరామర్శించిన మంత్రి పొంగులేటి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్‌: ఖమ్మం జిల్లాలో దారుణ ఘటనకు గురై నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి…

Continue Reading →

‎బంగారం మైనింగ్ లో హట్టి- సింగరేణి జతకట్టాలి: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

‎బంగారం మైనింగ్‌లో విశేష అనుభవమున్న కర్ణాటక ప్రభుత్వ సంస్థ హట్టి గోల్డ్‌ మైన్స్‌తో సింగరేణి కలిసి పనిచేసేలా జాయింట్‌ వెంచర్‌ అవకాశాలను పరిశీలించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి,…

Continue Reading →