మేళ్లచెర్వులో కొనసాగుతున్న శివరాత్రి ఉత్సవాలు

మేళ్లచెర్వులో మహాశివరాత్రి జాతరను పురస్కరించుకొని స్థానిక స్వయంభు శంభులింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం నాలుగోరోజు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శివుడికి మహన్యాస రుద్రాభిషేకం, రుద్రహోమం, అర్చనలు,…

Continue Reading →

తెలంగాణ రాష్ట్రంలో గురుకుల సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ (సీవోఈ) కేంద్రాలు

రాష్ట్ర ప్రభుత్వం కేజీ టూ పీజీ విద్య అమలులోభాగంగా నిర్వహిస్తున్న గురుకుల విద్యాలయాలు పేద విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను…

Continue Reading →

ప్రముఖ రచయిత్రి పి. సత్యవతికి సాహిత్య అకాడమీ అవార్డు

విజయవాడకు చెందిన ప్రముఖ రచయిత్రి పి. సత్యవతికి అనువాద విభాగంలో సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. 2019 సంవత్సరానికిగాను ఆమె ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. 2013 జనవరి…

Continue Reading →

ట్రంప్‌ దంపతులకు సీఎం కేసీఆర్‌ కానుకలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దంపతులతోపాటు కూతురు ఇవాంకకు సీఎం కేసీఆర్‌ కానుకలు అందించనున్నారు. ట్రంప్‌ గౌరవార్థం రాష్ట్రపతి మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.…

Continue Reading →

తాజ్‌మహల్‌ అందాలను ఆస్వాదించిన ట్రంప్‌ దంపతులు

మొఘల్‌ చక్రవర్తి షాజహాన్‌ తన భార్య ముంతాజ్‌పైనున్న అవ్యాజ్యమైన ప్రేమతో యమునా నది ఒడ్డున 16వ శతాబ్దంలో కట్టించిన ఈ పాలరాతి సౌధం ప్రపంచ వింతల్లో ఒకటిగా…

Continue Reading →

మొక్కలు నాటాలి.. పచ్చదనం పెంచాలి – సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

ఇబ్రహీంపట్నం పట్టణ ప్రగతిలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌రంగారెడ్డి జిల్లాలో పట్టణ ప్రగతి అట్టహాసంగా ప్రారంభమైంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో పాటు ఎమ్మెల్యేలు, కలెక్టర్‌ పలు ప్రాంతాల్లో…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్‌

నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ ఆఫీసులో ఎన్నికల విధులకు సంబంధించిన సీ సెక్షన్‌ ఇన్‌ఛార్జిగా ఉన్న డిప్యూటీ తహసీల్దార్‌ విజయలక్ష్మీ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి…

Continue Reading →

రోజా వనంలో భాగంగా మొక్కలు నాటిన వైసీపీ ఎమ్మెల్యే బుడి ముత్యాలనాయుడు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ రోజు ఆంద్రప్రదేశ్ లో విశాఖపట్నం జిల్లా లోని మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ…

Continue Reading →

జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వెస్తుంది: మంత్రి సబితా రెడ్డి

సీఎం కేసీఆర్‌ జర్నలిస్టుల సంక్షేమానికి పెద్ద పీటవేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం చందానగర్‌ డివిజన్‌లోని బీకే రాఘవరెడ్డి గార్డెన్‌లో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు…

Continue Reading →

గోదావరి నదిలోకి ఇండస్ట్రియల్ కెమికల్స్, డ్రైనేజీ వాటర్

తీరంలోని పట్టణాలకు డంపు యార్డు గా మారిన నదిఎల్లంపల్లి, ఇతర బ్యారేజీల నిర్మాణంతో నిలిచిపోతున్న మురుగుపుణ్యక్షేత్రాల్లో స్నానాలకు భక్తు ల వెనుకడుగుబాసర నుంచి భద్రాద్రి దాకా నదిలోకి…

Continue Reading →