నల్లగొండ జిల్లా కలెక్టరేట్ లో పట్టణ ప్రగతి కార్యక్రమ అవగాహన సదస్సు

ముఖ్యఅతిథిగా హాజరై దిశ నిర్దేశం చేసిన మంత్రి జగదీష్ రెడ్డి, పాల్గొన్న మ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల నర్సింహయ్య, చిరుమర్తి లింగయ్య, కలెక్టర్ ప్రశాంత్ జీవన్,,మున్సిపల్…

Continue Reading →

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పెట్టిన గొప్ప కార్యక్రమం పట్టణ ప్రగతి – మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు

పట్టణ ప్రగతితో ప్రతి డివిజన్ ని అద్దంలా తయారు చేయొచ్చు..ప్రతి కార్పొరేటర్ కి పట్టణ ప్రగతి అగ్ని పరిక్ష..ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాల్సిందే..గడినాచిన నాలుగేళ్ళ పని…

Continue Reading →

పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి -ఎమ్మెల్యే రవీంద్ర కుమార్

పేద ప్రజల చెంతకు కార్పొరేట్ వైద్యంసీఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలిపేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్…

Continue Reading →

నల్లగొండ జిల్లా గౌడ ఉద్యోగుల సంఘం 2020 క్యాలెండర్ ను ఆవిష్కరించిన భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

నల్గొండ జిల్లా గౌడ హాస్టల్ లో జిల్లా గౌడ ఉద్యోగుల సంఘం 2020 క్యాలెండర్ ను ఆవిష్కరించిన భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తెలంగాణ…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో హీరో అర్జున్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈరోజు సినిమా హీరో అర్జున్ తన నివాసంలో Actor Arjun Garden Q2, Gerugambakkam,…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ఏపీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు…

Continue Reading →

కొమురం భీం జిల్లా సిర్పూర్‌ పేపర్‌మిల్లులో ప్రమాదం

కొమురం భీం (ఆసిఫాబాద్) జిల్లాలోని సిర్పూర్‌ పేపర్‌ మిల్లులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నూతన బాయిలర్‌ నిర్మాణ కోసం పిల్లర్లు తవ్వుతున్న ప్రాంతంలో మట్టి పెళ్లలు…

Continue Reading →

బీసీ విద్యార్థినీ, విద్యార్థులకు ఉచిత శిక్షణ

ముషీరాబాద్‌ నియోజక వర్గంలోని భోలక్‌పూర్‌ ఇందిరానగర్‌లోని ముషీరాబాద్‌ సెట్విన్‌ కేంద్రంలో పదో తరగతి పాసైన బీసీ విద్యార్థినీ విద్యార్థులకు వివిధ ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణకు దరఖాస్తులను…

Continue Reading →

నగరి ఎమ్మెల్యే రోజాతో కలిసి మొక్కలు నాటిన ఎంఈఓ శ్రీదేవి

ఆంధ్రప్రదేశ్ లో సినీనటి, నగరి ఎమ్మెల్యే రోజా గ్రీన్ చాలెంజ్ ని ప్రారంభించారు. గత కొన్ని సంవత్సరాలుగా రోజావనం పేరుతో మొక్కలు నాటుతున్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్…

Continue Reading →

పీసీబీని బాగు చేయండి

పునరావాస కేంద్రంగా పీసీబీపనితీరు మెరుగుపర్చాలని గవర్నర్ కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వినతితెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (టీఎస్ పీసీబీ) పనితీరు బాగా లేదని,…

Continue Reading →