గుజరాత్లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాద్రా తాలుకాలోని మహువాద్ గ్రామంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. టెంపో, ట్రక్కు ఢీ కొన్న ఈ ఘటనలో 12…
తాజా వార్తలు

ఆయిల్ పామ్ సాగుకు కేంద్రం అనుమతుల నేపథ్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. తెలంగాణ ముందుచూపుకు కేంద్రం సానుకూలం.ఆయిల్…
తెలంగాణ లాసెట్, పీజీ ఎల్సెట్ షెడ్యుల్ విడుదలైంది. ఉన్నత విద్యాశాఖ మండలి దానికి సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. మార్చి 2వ తేదీన లాసెట్, పీజీ ఎల్సెట్…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో 65 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. 32 సహాయక పర్యావరణ ఇంజనీర్లు, 33 ఎనలిస్టుల పోస్టులను భర్తీ చేయాలని…
జనగామ జిల్లాకు చెందిన ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో పడ్డారు. ఎస్సీ డెవలప్మెంట్ కార్యాలయంలో పదవీవిరమణ పొందిన అటెండర్ ఐలయ్య వద్ద రూ.5 వేలు…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 24, 25 తేదీల్లో ఇండియాలో పర్యటించనున్నారు. ట్రంప్ పర్యటన నేపథ్యంలో ఢిల్లీతో పాటు అహ్మదాబాద్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు…
అప్పుడే మండుతున్న ఎండలుతాగునీటికి ఇబ్బందులు పడనున్న మూగజీవాలుఅటవీ శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్న జంతుప్రేమికులు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ఫారెస్ట్లో భాగమైన నాగార్జునసాగర్ రిజర్వ్ఫారెస్ట్ కోర్…
కాంపన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (కంపా) నిధుల వినియోగంలో దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. 2014-19 మధ్య రాష్ర్టానికి అందిన రూ.645 కోట్లలో…
హైదరాబాద్ నగరంలో పుణె తరహా ఇంటరాక్షన్ పార్కులు ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ప్రణాళికలు సిద్ధ్దం చేస్తున్నారు. ఇందుకు పార్కులకు నెలవైన విజయనగర్ కాలనీ డివిజన్లో పైలెట్…
తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి పాలక మండలిని రాష్ట్ర ప్రభుత్వం నియమించించింది. ఆలయానికి కొత్త ట్రస్ట్ బోర్డును ఏర్పాటు…