ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు

క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంతటి సహనం, అవధులులేని…

Continue Reading →

గ్రామీణ యువతకు ‘గ్రీన్‌ స్కిల్స్‌’పై ఉచిత శిక్షణ

డిగ్రీ చదివిన, ఇంటర్‌ (పాసైన లేదా మధ్యలో మానేసిన) గ్రామీణప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు పర్యావరణ సంబంధమైన ఉపాధి నైపుణ్యాలను అందించేందుకు హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని కేంద్ర…

Continue Reading →

జీవకోటికి ప్రాణాధారం మొక్కల పెంపకం – మంచిర్యాల డిసిపి డి.ఉదయ్ కుమార్ రెడ్డి

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో అన్నివర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.రాజ్యసభ సభ్యులు ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈ…

Continue Reading →

నల్లగొండ పట్టణంలో క్రిస్మస్ వేడుకలు

నల్లగొండ పట్టణంలో క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నతెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మరియు పట్టణ టీఆర్ఎస్…

Continue Reading →

టీఎస్ సెట్స్-2020 నోటిఫికేషన్ విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి.

ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి టీఎస్ సెట్స్ – 2020 నోటిఫికేషన్ విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి. టిఎస్ ఈ సెట్…

Continue Reading →

రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు జన్మదినం ప్రేమ, ఆప్యాయతలను ప్రభోదిస్తాయని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో క్రిస్మస్‌…

Continue Reading →

జార్ఖండ్‌లో జేఎంఎం-కాంగ్రెస్‌-ఆర్జేడీ కూటమి మెజారిటీ

జార్ఖండ్‌లో జార్ఖండ్‌లో జేఎంఎం కూటమి స్పష్టమైన ఆధిక్యంతో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 81 స్థానాలకుగాను, ప్రభుత్వ ఏర్పాటకు కావాల్సిన (41) గాను 47 సీట్లు…

Continue Reading →

జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు

జార్ఖండ్‌ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. జేఎంఎం పార్టీ జార్ఖండ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వారి ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ ప్రారంభించిన గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ ..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా మొక్కల పంపిణీ చేసే కార్యక్రమాన్ని గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ ప్రారంభించారు. గవర్నర్ కార్యక్రమాన్ని ప్రారంభించి తొలి…

Continue Reading →

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల నగారా మోగింది. మున్నిపల్‌ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లు చేసింది. జనవరి 7న పురపాలక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది.…

Continue Reading →