వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం: 12మంది మృతి

గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాద్రా తాలుకాలోని మహువాద్ గ్రామంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. టెంపో, ట్రక్కు ఢీ కొన్న ఈ ఘటనలో 12…

Continue Reading →

తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు – వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

ఆయిల్ పామ్ సాగుకు కేంద్రం అనుమతుల నేపథ్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. తెలంగాణ ముందుచూపుకు కేంద్రం సానుకూలం.ఆయిల్…

Continue Reading →

తెలంగాణ లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌ షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌ షెడ్యుల్‌ విడుదలైంది. ఉన్నత విద్యాశాఖ మండలి దానికి సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. మార్చి 2వ తేదీన లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌…

Continue Reading →

ఏపీ పీసీబీలో పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో 65 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. 32 సహాయక పర్యావరణ ఇంజనీర్లు, 33 ఎనలిస్టుల పోస్టులను భర్తీ చేయాలని…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన ఇద్దరు జనగామ అధికారులు

జనగామ జిల్లాకు చెందిన ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో పడ్డారు. ఎస్సీ డెవలప్‌మెంట్ కార్యాలయంలో పదవీవిరమణ పొందిన అటెండర్ ఐలయ్య వద్ద రూ.5 వేలు…

Continue Reading →

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు రాష్ట్రపతి విందు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ఆహ్వానం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నెల 24, 25 తేదీల్లో ఇండియాలో పర్యటించనున్నారు. ట్రంప్‌ పర్యటన నేపథ్యంలో ఢిల్లీతో పాటు అహ్మదాబాద్‌లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు…

Continue Reading →

జంతు సంరక్షణకు చర్యలేవీ..?

అప్పుడే మండుతున్న ఎండలుతాగునీటికి ఇబ్బందులు పడనున్న మూగజీవాలుఅటవీ శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్న జంతుప్రేమికులు అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ఫారెస్ట్‌లో భాగమైన నాగార్జునసాగర్‌ రిజర్వ్‌ఫారెస్ట్‌ కోర్‌…

Continue Reading →

కంపా నిధుల వినియోగంలో తెలంగాణ అగ్రస్థానం

కాంపన్సేటరీ ఎఫారెస్టేషన్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ప్లానింగ్‌ అథారిటీ (కంపా) నిధుల వినియోగంలో దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. 2014-19 మధ్య రాష్ర్టానికి అందిన రూ.645 కోట్లలో…

Continue Reading →

హైదరాబాద్ నగరంలో పుణె తరహా ‘ఇంటరాక్షన్‌’ పార్కులు

హైదరాబాద్ నగరంలో పుణె తరహా ఇంటరాక్షన్‌ పార్కులు ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రణాళికలు సిద్ధ్దం చేస్తున్నారు. ఇందుకు పార్కులకు నెలవైన విజయనగర్‌ కాలనీ డివిజన్‌లో పైలెట్‌…

Continue Reading →

అన్నవరం ఆలయానికి కొత్త పాలకమండలిని నియమించిన రాష్ట్ర ప్రభుత్వం

తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి పాలక మండలిని రాష్ట్ర ప్రభుత్వం నియమించించింది. ఆలయానికి కొత్త ట్రస్ట్‌ బోర్డును ఏర్పాటు…

Continue Reading →