జాతీయ రహదారి 516–ఇ కి అటవీ అనుమతులు

చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌–16) మార్గంలో రాజమహేంద్రవరం నుంచి విజయనగరంవరకు నిర్మించే మరో జాతీయ రహదారి (516 –ఇ)కి అటవీ అనుమతులు మంజూరయ్యాయి. దీంతో రహదారి నిర్మాణ…

Continue Reading →

తెలంగాణలో డీసీసీబీ, డీసీఎమ్మెస్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో డీసీసీబీ, డీసీఎమ్మెస్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలనేడు ఎన్నికల నోటిఫికేషన్‌25న డైరెక్టర్‌ పదవులకు నామినేషన్లు.. 29 న చైర్మన్‌, ఉపాధ్యక్ష ఎన్నిక

Continue Reading →

ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ప్రాక్టికల్‌ పరీక్షలు గురువారంతో ముగియగా.. మార్చి 4 నుంచి 20 వరకు ఫైనల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.…

Continue Reading →

కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో ఎంపీ సంతోష్ కుమార్ ప్రత్యేక పూజలు

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరితో…

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన “ఉత్తమనటి” ప్రియమణి

వాయు వేగంతో దేశం నలుదిక్కులా వ్యాపిస్తున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా…

Continue Reading →

మహా శివరాత్రి శుభాకాంక్షలు

మహా శివరాత్రి సందర్భంగా పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా అడుగులు వేద్దాం… నదులు, కాలువలు, చెరువులు, కోనేరులలో ఎటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలను పడవేయకండి…పాస్టిక్ వాడకండి… పర్యావరణాన్ని కాపాడండి.. భవిష్యత్…

Continue Reading →

తెలుగు రాష్ట్రాల్లో శివనామస్మరణతో భక్తులతో పోటెత్తిన ఆలయాలు

శివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతన్నాయి. ఓం నమఃశివాయ నామ స్వరణతో భక్తులు శివయ్యను దర్శించుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచి శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది.వేములవాడ…

Continue Reading →

వేముల‌వాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించిన మంత్రి అల్లోల‌

వేముల‌వాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం…

Continue Reading →

సీఎం కేసీఆర్‌ మహాశివరాత్రి శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండేలా భగవంతుడు దీవించాలని సీఎం కేసీఆర్‌ ప్రార్థించారు.

Continue Reading →

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన సీనియర్ ఐఏఎస్ అధికారి హర్పిథ్ సింగ్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన 1991 బ్యాచ్ కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి…

Continue Reading →