తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సొంత రాష్ట్రమైన తమిళనాడులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెన్నైలోని విరుగంబాక్కం పోలింగ్ కేంద్రంలో తమిళిసై తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు.

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సొంత రాష్ట్రమైన తమిళనాడులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెన్నైలోని విరుగంబాక్కం పోలింగ్ కేంద్రంలో తమిళిసై తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు.