
దావోస్ పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి కేటీఆర్కు ఆర్థిక వేదిక సదస్సులో అరుదైన గౌరవం దక్కింది. ఇన్ఫార్మల్ గ్యాదరింగ్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ లీడర్స్ భేటీకి కేటీఆర్ హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానం మేరకు కీపింగ్ పేస్ టెక్నాలజీ సదస్సులో ప్రభుత్వాధినేతలు, కేంద్ర సీనియర్ మంత్రులతో పాటు పాల్గొన్నారు. ప్రత్యేక సమావేశంలో వివిధ దేశాల ప్రధానులు, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.