82 అసిస్టెంట్ ఇంజినీర్ల పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌

టీఎస్ఎన్పీడీసీఎల్ ప‌రిధిలో ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డింది. 82 అసిస్టెంట్ ఇంజినీర్లు(ఎల‌క్ట్రిక‌ల్) పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియకు సంబంధించి, ఈ నెల 27 నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు తుది గ‌డువు జులై 11. ఆగ‌స్టు 14న అసిస్టెంట్ ఇంజినీర్ల పోస్టుల‌కు ఉద‌యం 10:30 నుంచి మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు.