రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సైబరాబాద్ సిపి సజ్జనార్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు రాయదుర్గం లోని తమ కార్యాలయం ఆవరణంలో 100 మంది సిబ్బందితో కలిసి 200 మొక్కలు నాటిన వెల్స్ ఫర్గో (Wells Fargo) కంపెనీ సెంటర్ హెడ్ శ్రీధర్ చుండూరి. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ ఈ చాలెంజ్ లోకి నన్ను ఆహ్వానించిన పోలీస్ కమిషనర్ సజ్జనార్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ చాలెంజ్ ను కొనసాగించడానికి నేను మరికొంత మందికి చాలెంజ్ ఇస్తున్నాను వారు కూడా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
1) Venkat Raghavan Head Factsheet2) Murali head ZenQ 3) AV Ranganath, IPS SP 4) SriniPitchala, Center Head DXC 5)PrakashBhodla, CenterHead UTC