పాలిసెట్-2020 ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ డిప్లొమా కోర్సుల్లో 2020-21 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు నిర్వహిస్తామని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్ సుధీర్కుమార్ తెలిపారు. పూర్తివివరాలు www.sbtet. telangana.gov.in వెబ్సైట్లో లభిస్తాయి.