జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు వీరే..

గ్రేటర్‌ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు 150 డివిజన్ల ఫలితాలకు గానూ 100 డివిజన్లలో తుది ఫలితాలు ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ 54 స్థానాల్లో విజయం సాధించగా.. 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 99 స్థానాలు గెలిచిన టీఆర్‌ఎస్‌ ఈసారి మాత్రం 58-60 స్థానాల్లో మాత్రమే విజయం సాధించేలా కనిపిస్తోంది. కాగా గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాలు మాత్రమే గెల్చుకున్న బీజేపీ ఈసారి మాత్రం సత్తా చాటింది. ఇప్పటివరకు 41 స్థానాల్లో జయకేతనం ఎగురవేయగా.. ఇంకా 4 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తుంది. ఇక ఎంఐఎం తాను పోటీ చేసిన 52 స్థానాలకు గానూ 39 స్థానాల్లో గెలిచి.. మరో 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాగా పార్టీల వారిగా వివిధ పార్టీలకు చెందిన గెలిచిన అభ్యర్థులు వివరాలను ఒకసారి పరిశీలిస్తే..

టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు :
కాప్రా – స్వర్ణ రాజ్
చర్లపల్లి – బొంతు శ్రీదేవి
శేరిలింగం పల్లి – రాగం నాగేందర్
బోరబండ – బాబా ఫసియుద్దీన్
భారతీ నగర్ – సింధూ ఆదర్శ్ రెడ్డి
మెట్టుగూడ – రాసూరి సునీత
సూరారం – మంత్రి సత్యనారాయణ
బాలాజీ నగర్ – పగడాల శిరీష
రంగా రెడ్డి నగర్ – శేఖర్ గౌడ్
కెపీహెచ్బీ – మందాడి శ్రీనివాస్ రావ్
కూకట్ పల్లి – జూపల్లి సత్యనారాయణ
పఠాన్ చెరువు – మెట్టు కుమార్
హైదర్ నగర్ – నార్నె శ్రీనివాస్
ఆల్వాల్ – చింతల విజయశాంతి రెడ్డి
వెంకటాపురం – సబితా గౌడ్
జగద్గిరిగుట్ట – జగన్
వివేకానందనగర్ – మాదవరం రోజా 
గోల్నాక – దూసరి
హఫీజ్ పేట్ – పూజిత
కొండాపూర్ – హమీద్ పటేల్ 
యూసుఫ్ గూడ – రాజ్ కుమార్ పటేల్ 
ఫతేనగర్ – పండాల సతీష్ గౌడ్
నాచారం – శాంతి సాయిజేన్‌
ఖైరతాబాద్..విజయా రెడ్డి

గాజులరామారం- రావుల శేషగిరి
సోమాజిగూడ- వనం సంగీత

బీజేపీ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు :
అమీర్ పేట్ – సరళ
చిలుకా నగర్ – గోనె శైలజ
హబ్సిగూడ – చేతన
అక్బర్ బాగ్ – మినాజ్ ఉద్దీన్
హయత్ నగర్ – కళ్లెం నవజీవన్ రెడ్డి
గచ్చి బౌలి – గంగా ధర్ రెడ్డి
అడిక్ మెట్ – సునీత ప్రకాష్ గౌడ్
జీడిమెట్ల – తారా చంద్ర రెడ్డి
గుడిమల్కాపూర్ – కర్ణాకర్
హస్తినాపురం – బానోతు సుజాత
వనస్థలిపురం – వెంకటేశ్వర్ రెడ్డి
చైతన్య పురి – నర్సింహ గుప్త

మోండా మార్కెట్‌- దీపిక
బేగంబజార్-  శంకర్ యాదవ్
గోశామహల్ 51- లాల్ సింగ్
మంగల్ హాట్ – శశి కళ
జాంబాగ్ – రాకేష్ జైస్వాల్
గన్ ఫౌండ్రి- డాక్టర్ సురేఖ ఓం ప్రకాష్ 

ఎంఐఎం పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు :
చావ్ని – ఎంఐఎం అబ్దుల్ సలాం షహీ
డబీర్ పుర – ఎంఐఎం 
ఉప్పుగూడ – ఆబ్దాద్
తలాబ్ చంచలం – సమీనా బేగం 
నవాబ్ సహేబ్ కుంట – షీరీన్ కాతూన్
మెహెదీ పట్నం- మాజిద్‌ హుస్సేన్‌
సంతోష్ నగర్ – ముజ్ఫర్ హుస్సేన్
దత్తత్రేయనగర్ – జాకీర్ బక్రి
మొగల్పుర – నస్రీన్ సుల్తానా
ఛాంద్రాయణగుట్ట – అబ్దుల్ వాహబ్ 
రియాసత్ నగర్
ఆనంద్ నగర్ – నసీరుద్దీన్
రమాన్సపుర
శాస్ర్తీపురం

కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులు :
ఏస్ రావ్ నగర్ – సింగిరెడ్డి శిరీషా రెడ్డి
ఉప్పల్ – రజిత