గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్ పోస్టుల తుది ఫలితాలను టీఎస్పీఎస్సీ సోమవారం వెల్లడించింది. ప్రిన్సిపల్ పోస్టులకు 187 మంది ఎంపికయ్యారని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఉంచినట్లు తెలిపింది.

గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్ పోస్టుల తుది ఫలితాలను టీఎస్పీఎస్సీ సోమవారం వెల్లడించింది. ప్రిన్సిపల్ పోస్టులకు 187 మంది ఎంపికయ్యారని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఉంచినట్లు తెలిపింది.