రాష్ట్రంలో చేపట్టిన హరితహారం ఉద్యమంలో భాగంగా మొదలైన గ్రీన్ ఛాలెంజ్ సందర్బంగా రాజేంద్ర నగర్ ఆర్.డీ.ఓ కార్యాలయం లో మొక్కలు నాటిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్.
మరో ముగ్గురికి గ్రీన్ చాలెంజ్ విసిరిన కలెక్టర్ హరీష్.
బొంబాయ్ లోని అల్ట్రాటెక్ సంస్ట కార్పొరేట్ కమ్యూనికేషన్ హెడ్ రెగులపాటి రామ్మోహన్, అర్.డీ.ఓ చంద్ర కళ, రంగా రెడ్డి జిల్లా ట్రెజరీస్ డిప్యూటీ డైరెక్టరు వెంకటేశ్ లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరిన కలెక్టర్.
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తప్పని సరిగా మొక్కలు నాటాలి. గత 100ఏళ్లుగా క్షీణిస్టున్న వృక్ష సంపద.
గ్రీన్ కవరేజ్ పెంచడానికి ప్రతీ ఒక్కరు కనీసం మూడు మొక్కలు నాటి వాటి సంరక్షించాలి. గ్రీన్ ఛాలెంజ్ మంచి కార్యక్రమం.