కేసీఆర్ హరితహారం స్పూర్తితో పార్లమెంట్ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ చాలెంజ్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతోంది. సమజాహితం కోసం ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్ లో భాగస్వామిని కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు సంగారెడ్డి జిల్లా DSP శ్రీధర్ రెడ్డి సదాశివపేట పోలిస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి 1. సంగారెడ్డి RDO శిబూ సం, 2. MRF Genaral manager, 3. బొంగుల విజయలక్మి చైర్, పర్సన్ సంగారెడ్డి గ్రీన్ ఛాలెంజ్ చాలెంజ్ విసిరారు.
ఈ సందర్భంగా మాట్లాడిన DSP శ్రీధర్ రెడ్డి రాష్ట్రం పచ్చగా వెల్లివిరియాలని అందరు ఈ కార్యక్రమాన్ని స్వీకరించి ముందుకు తీసుకు వెళ్లి ప్రకృతిని కాపాడాలని కోరారు
ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్వామిని చేసిన ఆంధ్రప్రభ ఎడిటర్ YSR శర్మకి ధన్యవాదాలు తెలిపారు
ఈ కార్యక్రమంలో లో సదాశివపేట CI, కొండాపూర్ CI తో పాటు పలువురు SI లు పాల్గొన్నారు