ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో లంగర్ హౌస్ లోని శిశు మందిరిలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో 400 చెట్లు నాటడం జరిగింది..ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున్న పాల్గొన్న మహిళలు, చిన్నారులు. ఉప్పలా శ్రీనివాస్ గుప్తా 33 జిల్లాలు ఉన్న ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ సభ్యులు చెట్లు నాటాలని గ్రీన్ ఛాలెంజ్ విసురుతున్నాను.
17 వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టిన రోజు సందర్భముగా ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ సభ్యులే కాకుండా, అన్ని సంఘాలు వారూ మొక్కలు నాటాలి.
దేశంలోని అన్ని రాష్ట్రాల ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటాలి.
అశోక్ చక్రవర్తి లాగా ఎంపీ సంతోష్ కుమార్ గారు మొక్కలు నాటే కార్యక్రమాన్ని కి శ్రీకారం చుట్టారు.