గ్రీన్ఇండియాచాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన గౌడ హాస్టల్ కార్యవర్గం, విద్యార్థులు

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా హిమాయత్ నగర్ లోని వసతిగృహ ప్రాంగణంలో మొక్కలు నాటిన గౌడ్ హాస్టల్ కార్యవర్గం, విద్యార్థులు, హాజరైన గౌడ హాస్టల్ ప్రెసిడెంట్ పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, ఉపాధ్యక్షులు పుల్లెంల రవీందర్ గౌడ్, జ్ఞానేశ్వర్ గౌడ్, జనరల్ సెక్రెటరీ చక్రవర్తి గౌడ్, ట్రెసరర్ శైలేజా గౌడ్.. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు
వెలమ హాస్టల్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్రెడ్డి హాస్టల్ ప్రెసిడెంట్ అమ్మా మేరీ, కురుమా హాస్టల్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశంలకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేసిన గౌడ హాస్టల్ ప్రెసిడెంట్ పల్లె లక్ష్మణ్ రావు గౌడ్