గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన యువ దర్శకుడు వెంకీ అట్లూరి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈరోజు సూరారం లోని టెక్ మహేంద్ర క్యాంపస్ లో మొక్కలు నాటిన యువ దర్శకుడు వెంకీ అట్లూరి. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే మంచి కార్యక్రమాన్ని చేపట్టిన ఆ సంస్థ వారికి అభినందనలు తెలియజేశారు. వాతావరణ కాలుష్యాం నియంత్రణ కావాలి అంటే అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నటుడు కాదంబరి కిరణ్ పాల్గొన్నారు.