గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ఇన్ఫోసిస్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ కూచిభొట్ల

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఈరోజు ఇన్ఫోసిస్ హైదరాబాద్ సెంటర్ హెడ్ బొడ్డుపల్లి రఘు ఇచ్చిన ఛాలెంజ్ ను తక్షణమే స్వీకరించి ఇన్ఫోసిస్ హైదరాబాద్ ప్రాంగణంలో మొక్కలు నాటిన వైస్ ప్రెసిడెంట్ కిరణ్ కూచిభొట్ల.