బీసీల‌కు తీర‌ని అన్యాయం : ఆర్ కృష్ణ‌య్య‌

బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై హైకోర్టు స్టే విధించ‌డంతో బీసీల‌కు తీర‌ని అన్యాయం జ‌రిగింద‌ని బీసీ సంఘం అధినేత ఆర్ కృష్ణ‌య్య ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రంలోగా స్పందించ‌క‌పోతే తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. హైకోర్టు వ‌ద్ద ఆర్ కృష్ణ‌య్య మీడియాతో మాట్లాడారు.