నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ గా పోచారం భాస్కర్ రెడ్డి

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తనయుడు భాస్కర్ రెడ్డి, వైస్‌ చైర్మన్‌గా రమేష్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్‌గా నల్లవెల్లి మోహన్, వైస్‌ చైర్మన్‌గా ఇంద్రసేనా రెడ్డి