సీఎం జగన్‌ను కలిసిన కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి, సుభాష్ చంద్ర గార్గ్


కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి, ముఖ్యమంత్రి సలహాదారుగా ఇటీవల నియమితులైన సుభాష్ చంద్ర గార్గ్ మంగళవారం సీఎం జగన్‌ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సుభాష్ చంద్ర గార్గ్ ముఖ్యమంత్రిని కలుసుకుని పుష్పగుచ్చం అందజేశారు.