
నిత్యవసర వస్తువులకు సంబంధించిన వాహనాల రవాణాకు సంబంధించి ఈ పాస్ లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది.ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు కల్పించింది. దరఖాస్తు దారులకు పాస్ లు కూడా ఆన్ లైన్ ద్వారా అందించేలా చర్యలు చేపట్టింది.-దరఖాస్తు చేసుకున్న వారికి మెయిల్ లేదా ఫోన్కు అనుమతులు వస్తాయి. ఈ పాస్లు కూడా ఆయా కంపెనీ, ఫ్యాక్టరీల్లో పనిచేసే ఇరవైశాతం మంది ఉద్యోగులు, సిబ్బందికి మాత్రమే ఇస్తారు. పాస్లలో ఫోర్జరీ, దుర్వినియోగానికి పాల్పడితే 2005-ఎన్ఎండీఏ చట్టం, భారత శిక్షాసృతి ప్రకారం శిక్షార్హులవుతారని హెచ్చరించింది.