ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి విద్యార్థులందరికీ ప్రభుత్వం తీపి కబురు తెలియజేసింది. ఎస్ఎస్సీ, ఎఎస్ఎస్సీ, ఒకేషనల్పరీక్షలన్నీ రద్దు చేస్తు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2020 మార్చి నాటికి నమోదైన టెన్త్ విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు మంగళవారం ఉత్వర్వులు విడుదల చేసింది.
