తెలంగాణ రైజింగ్- 2047 పాలసీ డాక్యుమెంట్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలంగాణ రాష్ట్రం దేశంతోనే కాదు, ప్రపంచంతో పోటీ పడే విధంగా ఇందిరమ్మ రాజ్యం లో ఏర్పడిన ప్రజా ప్రభుత్వంలోని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్యాబినెట్ మంత్రులు…

Continue Reading →

మహిళల కోసం ప్రత్యేకంగా ఎంఎస్‌ఎంఈ పార్కులు: మంత్రి శ్రీధర్ బాబు

రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఎంఎస్‌ఎంఈ పార్కును అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…

Continue Reading →

66 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

హైదరాబాద్ తెలంగాణా రాష్ట్ర జ్యూడిషియల్ సర్వీసులో సివిల్ జడ్జెస్ (జూనియర్ డివిజన్ ) స్థాయిలో 66 పోస్టులను భర్తీ చేయడానికి ఆన్-లైన్ పద్దతిలో అర్హులైన వారినుండి ధరకాస్తులను…

Continue Reading →

డిసెంబర్ లో గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

గత రెండు సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగానికి ఇచ్చిన ప్రాధాన్యత దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచింది. రైతుల సంక్షేమాన్ని అత్యున్నత లక్ష్యంగా పెట్టుకున్న ప్రజా ప్రభుత్వం, బడ్జెట్‌లో సింహభాగాన్ని…

Continue Reading →

ఉద్యోగుల పెండింగ్ బిల్లులు రూ. 707.30 కోట్లు విడుదల

ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు సంభంసించిన రూ. 707.30 కోట్లు విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం బట్టి పక్రమార్క ఆదేశాలు జారీ…

Continue Reading →

విద్యుత్ రంగంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

భవిష్యత్తులో రాష్ట్ర జిడిపి పెరగడానికి కావలసిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం యావత్తు క్యాబినెట్ సహచరులం అంతా కలిసి తెలంగాణ…

Continue Reading →

ఉద్యమ జ్ఞాపకాలు నా గుండెల్లో పదిలంగా ఉన్నాయి: మాజీ మంత్రి హరీశ్‌రావు

దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ ఉద్యమం నాటి రోజులను బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు గుర్తుచేసుకున్నారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడో’ నినాదంతో 2009 నవంబర్‌ 29న ప్రారంభించిన ఆమరణ…

Continue Reading →

మేడారం జాత‌రకు విస్తృత ఏర్పాట్లు: మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

హైద‌రాబాద్ : ఆసియా ఖండంలోనే అతి పెద్ద‌దైన మేడారం ఆదివాసీ గిరిజన జాత‌ర‌కు విస్తృత ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు వ‌రంగ‌ల్ ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార…

Continue Reading →

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఈవీఎం తనిఖీ కోసం ఏ ఒక్క దరఖాస్తు రాలేదని సీఈఓ స్పష్టం: ప్రధాన ఎన్నికల అధికారి సీ. సుదర్శన్ రెడ్డి

హైదరాబాద్ : 61–జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో వినియోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంలు) కాలిపోయిన మెమరీ / మైక్రో కంట్రోలర్‌ను తనిఖీ చేసి ధృవీకరించాలంటూ అర్హులైన…

Continue Reading →

చైనా, జపాన్ ల స్థాయి అభివృద్ధే టార్గెట్ : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3…

Continue Reading →