అటవీ భూమిలో మైనింగ్‌పై నోటీసులు

సూర్యాపేట జిల్లా సుల్తాన్‌పూర్‌ రిజర్వ్‌ ఫారెస్టులో భూముల ఆక్రమణల ఆరోపణలపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులైన సాగర్‌, నాగార్జున సిమెంట్స్‌, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది.…

Continue Reading →

కోనోకార్పస్‌ మొక్కలతో ఆరోగ్యానికి ముప్పు..

తెలంగాణ రాష్ట్రంలో 10 కోట్లకు పైగా మొక్కలు పర్యావరణంలోని అన్ని రకాల చెట్లు మనకు మేలు చేస్తాయని అనుకోకూడదని, హాని చేకూర్చే చెట్లూ కూడా ఉన్నాయని పర్యావరణ…

Continue Reading →

రేపు మ‌హబూబ్‌న‌గ‌ర్ జిల్లాలో సీఎం రేవంత్ ప‌ర్య‌ట‌న‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం త‌న సొంత జిల్లా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేయ‌నున్నారు. జిల్లా క‌లెక్ట‌రేట్ వ‌ద్ద…

Continue Reading →

మాస్క్‌లు లేకుండా బతకాలంటే మొక్కలు పెంచాలి : బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలంతా బాధ్యతగా మొక్కలు నాటాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. వన మహోత్సవంలో భాగంగా సోమవారం ఎల్బీనగర్…

Continue Reading →

కాంగ్రెస్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారుడిగా కేశ‌వ‌రావు నియామ‌కం

ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీలో చేరిన కేశ‌వ‌రావుకు రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది. కాంగ్రెస్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారుడిగా ఆయ‌న‌ను నియ‌మిస్తూ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి…

Continue Reading →

పరిశ్రమల్లో భద్రతపై ప్రగల్భాలు.. కార్మికుల జీవితాలతో ఆటలు

చట్టాలను పట్టించుకోని పరిశ్రమల యాజమాన్యాలు పారిశ్రామిక ప్రాంతాల్లో తరచూ అగ్ని ప్రమాదాలు ఆమ్యామ్యాల మత్తులో సంబంధిత శాఖల అధికారులు మన ఇంట్లో పెంచుకునే జంతువులను కూడా మనం…

Continue Reading →

ఏసీబీకి చిక్కిన వనపర్తి జిల్లా గోపాల్‌పేట తహసీల్దార్‌

గోపాల్‌పేట తహసీల్దార్‌ శ్రీనివాసులు ఓ రైతు నుంచి రూ.8 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ ఘటన బుధవారం వనపర్తి జిల్లా గోపాల్‌పేటలో…

Continue Reading →

రాష్ట్రంలోకి డ్ర‌గ్స్ రాకుండా పోలీసు ప‌హారా ఉండాలి .. సీఎం రేవంత్ రెడ్డి

ఒక‌ప్పుడు గుడుంబా పెద్ద స‌మ‌స్య‌ని, ఇప్పుడు అది లేద‌ని, ప్ర‌స్తుతం ప‌ల్లె, ప‌ట్ట‌ణం తేడా లేకుండా డ్ర‌గ్స్ స‌మాజాన్ని ప‌ట్టి పీడిస్తున్నాయ‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆవేద‌న…

Continue Reading →

అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి : సీఎం రేవంత్ రెడ్డి

ప్రజలకు జవాబుదారీగా ఉండాలి తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దాలి వారానికో రోజు క్షేత్ర స్థాయి పర్యటన నెలకోసారి జిల్లా అధికారులతో సమీక్ష ఐఏఎస్ అధికారులకు సీఎం దిశానిర్దేశం ప్రభుత్వ…

Continue Reading →

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా కలెక్టర్ల బదిలీలు..

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా కలెకర్ల బదిలీలు జరిగాయి. పార్వతీపురం మన్యం కలెక్టర్‌గా శ్యామ్‌ప్రసాద్, అనకాపల్లి కలెక్టర్‌గా కె. విజయ, అంబేద్కర్‌ కోనసీమ కలెక్టర్‌గా రావిరాల మహేష్‌కుమార్‌, పల్నాడ్‌ కలెక్టర్‌గా…

Continue Reading →