విధుల్లో నిత్యం అప్రమత్తంగా ఉండాలి, అలసత్వం వద్దు : అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం.డోబ్రియల్

* అటవీ అధికారులు, సిబ్బంది తరచుగా క్షేత్ర పర్యటనలు చేయాలి * వన్యప్రాణుల మరణాలు మళ్లీ చోటు చేసుకోవద్దు * అన్ని జిల్లాల అధికారులతో అటవీ సంరక్షణ…

Continue Reading →

సర్కారు చేతిలో అవినీతి అధికారుల చిట్టా..!

• సబ్ రిజిస్ట్రేషన్, రెవెన్యూ, మైనింగ్, పిసిబి, పోలీసు, విద్య, వైద్య, వివిధ శాఖల అధికారుల్లో టెన్షన్• అవినీతికి పాల్పడిన జాబితాలో రెవెన్యూ, సబ్ రిజిస్ట్రేషన్ శాఖలు…

Continue Reading →

‘హరితహారం’లో 20 కోట్ల మొక్కలు నాటుతాం : పీసీసీఎఫ్‌ సువర్ణ

హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 20 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నామని పీసీసీఎఫ్‌ సి.సువర్ణ అన్నారు. గురువారం ఆమె సీసీఎఫ్‌ భీమానాయక్‌తో…

Continue Reading →

యాదాద్రి పవర్‌ప్లాంట్‌పై వచ్చేనెల 20న ప్రజాభిప్రాయ సేకరణ

నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలో రూ.29,965 కోట్లతో చేపట్టిన 4 వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌పై తిరిగి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని కేం…

Continue Reading →

రాష్ట్రంలో రిటైర్డ్ అధికారులు 1,049 మంది

వివిధ శాఖల్లో ఉన్నోళ్ల లిస్ట్ సీఎస్ కు పంపిన జీఏడీ కీలక స్థానాల్లో ఐదుగురు రిటైర్డ్ ఐఏఎస్ లు మున్సిపల్ 179, ఎడ్యుకేషన్లో 88, ఆర్అండ్ బీలో…

Continue Reading →

MPL స్టీల్ పరిశ్రమ ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా

పరిశ్రమ ఎదుట గ్రామ యువకులు, అఖిలపక్షం, పర్యావరణ వేత్తల ఆందోళన కాలుష్య పూరిత పరిశ్రమలు మాకొద్దు చిట్యాల మండలం వెలిమినేడు శివారులోని MPL స్టీల్ పరిశ్రమ విస్తరణకు…

Continue Reading →

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పరామర్శించిన మంత్రి పొంగులేటి

 సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి (Ponguleti Srinivas Reddy) పరామర్శించారు. తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఏఐజీ దవాఖానలో ఆయన చికిత్స…

Continue Reading →

సదాశివపేటలో ఏసీబీ అధికారుల సోదాలు

• ఇంటి నెంబర్ కోసం రూ. 10 వేలు డిమాండ్• విసిగిపోయి ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు సదాశివపేట మున్సిపాలిటీలో ఏసీబీ దాడులు నిర్వహించి అవినీతి అధికారులను బుధవారం…

Continue Reading →

సుద్దాలలో రైస్ మిల్లును సీజ్ చేసిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు

పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సుద్దాల గ్రామ శివారు పరిధిలోగల సాంబశివ ఇండస్ట్రీస్ వారి సాయి వెంకటేశ్వర రైస్ మిల్(Rice mill) ను పొల్యూషన్ కంట్రోల్…

Continue Reading →

తెలంగాణ‌కు ఆరుగురు ఐపీఎస్ అధికారుల కేటాయింపు

2022 బ్యాచ్ ఐపీఎస్ అధికారులను ఆయా రాష్ట్రాల‌కు కేంద్రం కేటాయించింది. తెలంగాణ‌కు ఆరుగురిని, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ముగ్గురు ఐపీఎస్ అధికారుల‌ను కేటాయిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. తెలంగాణ‌కు ఆయేషా…

Continue Reading →