నాంపల్లిలోని పశుసంవర్దక శాఖ కార్యాలయంలో కీలకమైన ఫైల్స్ మాయమైన ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. అంతేకాకుండా గొర్రెల పంపిణీలో జరిగిన అక్రమాలపై ఫోకస్ పెట్టింది. ఈ రెండు…
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు స్టేట్ సర్వీస్ అధికారులు ఐఏఎస్ హోదా పొందారు. నాన్ రెవెన్యూ కోటాలో ఇద్దరు అధికారులకు ఐఏఎస్ హోదా కల్పిస్తూ కేంద్రం నిర్ణయం…
నిత్య జీవితంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నియంత్రించాలి భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన పరిసరాలను అందించటం మన అందరి బాధ్యత అన్నారు అటవీ పర్యవరణం, దేవాదాయ శాఖ…
తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పిసిబి మెంబర్ సెక్రటరీగా డా.జ్యోతి బుద్ద ప్రకాశ్ బాధ్యతలు స్వీకరించారు. సనత్ నగర్ లోని కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన…
పర్యావరణ పరిరక్షణ సమితి 2024 క్యాలెండర్ ను తెలంగాణ సచివాలయంలో అటవీ, దేవాదాయ & పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి…
పరిశ్రమల రంగంలోనూ మార్పులు వస్తాయి. త్వరలో ఫ్రెండ్లీ ఇండస్ట్రీ పాలసీ తెస్తాం. పరిశ్రమలకు మళ్లీ నూతనోత్తేజాన్ని తీసుకొస్తాం. అందరి సలహాలు స్వీకరిస్తాము…. ఎంఎస్ఎంఈలకు తోడ్పాటు అందిస్తాం. గత…
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు చోట్ల ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నిర్మల్ జిల్లా కడెం తహసీల్దార్ రాజేశ్వరి, డీటీ చిన్నయ్య రైతు నుంచి రూ. 9…
33 శాతం పచ్చదనం సాధనకు కృషిచేయాలి ఇసుక మాఫియా ఆటలు కట్టిస్తాం అటవీ అధికారులతో సమీక్షలో మంత్రి సురేఖ రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం పెంచే కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలని…
హైదరాబాద్లో ఐటీ దాడులు (IT Raids) మరోసారి కలకలం సృష్టించాయి. నగరంలోని ఫార్మా కంపెనీలు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. రాయదుర్గం, కోకాపేట సహా తొమ్మిది ప్రాంతాల్లో…
కాంట్రాక్టర్ను డబ్బుల డిమాండ్ రూ.12,500 లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం కామారెడ్డి జిల్లా కేద్రంలో అవినీతి నిరోధక శాఖ వలలో ట్రాన్స్ కో చేప చిక్కింది. కామారెడ్డి…