గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంప్రదాయాన్ని కొనసాగిస్తాం: ఎంపీ సంతోష్ కుమార్

‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’(Green India Challenge) సంప్రదాయాన్ని నిబద్ధతతో కొనసాగిస్తామని తెలిపారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్(MP Santosh Kumar )అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా…

Continue Reading →

అవినీతి ఆరోపణలు.. సైబరాబాద్‌లో ఇద్దరు సీఐలపై వేటు

 సైబరాబాద్‌ కమిషనరేట్‌ (Cyberabad) పరిధిలో మరో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై వేటుపడింది. మోకిలా పోలీస్‌ స్టేషన్‌ సీఐ, మొయినాబాద్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లను సైబరాబాద్‌ సీపీ అవినాశ్‌ మహంతి (CP…

Continue Reading →

ప్రకృతి వైపరీత్యాలతో అల్లాడిన ప్రపంచం

ఈ ఏడాది ప్రపంచమంతా ప్రకృతి విపత్తులతో పాటు, అత్యంత వేడి ఉష్ణోగ్రతలతో అల్లాడింది. ఈ ఏడాది టర్కీ-సిరియా భూకంపాలతో పాటు దక్షిణాఫ్రికాలో వరదలు, అందమైన అల్జీరియాలలో కార్చిచ్చుతో…

Continue Reading →

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన పర్యావరణ ఇంజినీరు చంద్రకాంత్ నాయక్ కు జైలు శిక్ష

లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు పట్టుబడిన ప్రభుత్వ శాఖకు సంబంధించిన పోల్యుషన్ కంట్రోల్ బోర్డు కు చెందిన పర్యావరణ ఇంజనీరు ముదావత్ చంద్రకాంత్ నాయక్…

Continue Reading →

రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఇంటిని కాజేసేందుకు కుట్ర.. కటకటాలపాలైన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి..!

రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఇంటిని కాజేసేందుకు ప్రయత్నించి ఓ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కటకటాలపాలయ్యాడు. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఫిర్యాదు మేరకు సీసీఎస్‌ పోలీసులు సీనియర్‌ ఐపీఎస్‌…

Continue Reading →

అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ని కలిసిన కాలుష్య నియంత్రణ మండలి (PCB) ఉద్యోగులు

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఉద్యోగులు అటవీ, పర్యావరణ & దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ని మర్యాదా పూర్వకంగా కలిశారు.ఆనంతరం మంత్రి కొండా…

Continue Reading →

మోహదీపట్నం అంకుర ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం

 హైదరాబాద్‌ నగర పరిధి మెహదీపట్నంలో శనివారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అంకుర ఆసుపత్రిలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానిక జ్యోతినగర్‌ ప్రాంతంలోని పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వేలోని…

Continue Reading →

ఏసీబీ డీజీగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన సీవీ ఆనంద్

తెలంగాణ ఏసీబీ డీజీగా ఐపీఎస్ ఆఫీస‌ర్ సీవీ ఆనంద్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా ఏసీబీ కార్యాల‌యం ఉద్యోగులు, ఇత‌ర సిబ్బంది సీవీ ఆనంద్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.…

Continue Reading →

పేపర్‌ ప్లేట్ల కంపెనీలో అగ్ని ప్రమాదం

పేపర్‌ ప్లేట్లు తయారు చేసే పరిశ్రమలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రామ్‌రెడ్డినగర్‌లో చోటు చేసుకుంది. జీడిమెట్ల అగ్నిమాపక కేంద్రం…

Continue Reading →

ఆటోనగర్‌లో కెమికల్‌ దుర్వాసన

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆటోనగర్‌ పారిశ్రామిక వాడ నుంచి వస్తున్న కెమికల్‌ దుర్వాసనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్బీనగర్‌…

Continue Reading →