తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ భారీ విజయం సాధించింది. 2 లక్షల 71 వేల 592 ఓట్ల మెజార్టీతో గురుమూర్తి గెలుపు పొందారు. ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ తిరుగులేని…
నాగార్జునసాగర్ ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ మళ్లీ జయకేతనం ఎగురవేసింది. పార్టీ అభ్యర్థి నోముల భగత్ ప్రతీ రౌండ్లోనూ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించి భారీ మెజార్టీతో గెలుపొందారు.…
నాగార్జున సాగర్ గడ్డపై మరోసారి గులాబీ జెండా రెపరెపలాడింది. సాగర్ ప్రజలు గులాబీ జెండాను గుండెలకు హత్తుకున్నారు. తాజాగా జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఘన…
తమిళనాడులో ఎగ్జిట్పోల్స్ చెప్పినట్లే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే దూసుకెళ్తోంది. డీఎంకే 88, అన్నాడీఎంకే 52 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. డీఎంకే 160కిపైగా స్థానాల్లో గెలుస్తుందని ఎగ్జిట్పోల్స్ అంచనా…
మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆ సీతారాముల, దీవెనలతో మీ అందరికీ సకల శుభాలు కలగాలని ప్రార్థిస్తున్నాను.. – ఎడిటర్, నిఘానేత్రం న్యూస్, –…
అమరావతి : తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నదని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని…
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమయ్యింది. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్…
నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ రేపు జరగనుంది. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై డీఐజీ ఏ.వి.రంగనాథ్ శుక్రవారం పోలీసు సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు.…
ఏపీలో పరిషత్ ఎన్నికలను నిలిపివేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కోడ్ నిబంధన అమలు కాలేదని పేర్కొంది.…
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సొంత రాష్ట్రమైన తమిళనాడులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెన్నైలోని విరుగంబాక్కం పోలింగ్ కేంద్రంలో తమిళిసై తన కుటుంబ సభ్యులతో కలిసి…