తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ భారీ విజయం

తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ భారీ విజయం సాధించింది. 2 లక్షల 71 వేల 592 ఓట్ల మెజార్టీతో గురుమూర్తి గెలుపు పొందారు. ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ తిరుగులేని…

Continue Reading →

నా గెలుపు కోసం కృషి చేసిన ప్ర‌తిఒక్క‌రికి కృత‌జ్ఞ‌తలు : నోముల భ‌గ‌త్

నాగార్జున‌సాగ‌ర్ ఉపఎన్నిక‌లో అధికార టీఆర్ఎస్ పార్టీ మ‌ళ్లీ జ‌య‌కేతనం ఎగుర‌వేసింది. పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ ప్ర‌తీ రౌండ్‌లోనూ స్ప‌ష్ట‌మైన ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శించి భారీ మెజార్టీతో గెలుపొందారు.…

Continue Reading →

నాగార్జున సాగ‌ర్‌లో టీఆర్ఎస్ ఘ‌న విజ‌యం

నాగార్జున సాగ‌ర్ గ‌డ్డ‌పై మ‌రోసారి గులాబీ జెండా రెప‌రెప‌లాడింది. సాగ‌ర్ ప్ర‌జ‌లు గులాబీ జెండాను గుండెల‌కు హ‌త్తుకున్నారు. తాజాగా జ‌రిగిన‌ ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ పార్టీ ఘ‌న‌…

Continue Reading →

త‌మిళ‌నాడులో డీఎంకే హ‌వా

త‌మిళ‌నాడులో ఎగ్జిట్‌పోల్స్ చెప్పిన‌ట్లే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే దూసుకెళ్తోంది. డీఎంకే 88, అన్నాడీఎంకే 52 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. డీఎంకే 160కిపైగా స్థానాల్లో గెలుస్తుంద‌ని ఎగ్జిట్‌పోల్స్ అంచ‌నా…

Continue Reading →

శ్రీరామనవమి శుభాకాంక్షలు

మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆ సీతారాముల, దీవెనలతో మీ అందరికీ సకల శుభాలు కలగాలని ప్రార్థిస్తున్నాను.. – ఎడిటర్, నిఘానేత్రం న్యూస్, –…

Continue Reading →

తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతం : ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

అమరావతి : తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతున్నదని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని…

Continue Reading →

నాగార్జున‌సాగ‌ర్‌లో ప్రారంభ‌మైన పోలింగ్

నాగార్జునసాగ‌ర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభ‌మ‌య్యింది. దివంగ‌త‌ ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య మృతితో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నిక‌లు అనివార్య‌మ‌య్యాయి. ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన పోలింగ్…

Continue Reading →

నాగార్జున‌సాగ‌ర్ ఉపఎన్నిక భ‌ద్రతా ఏర్పాట్ల‌పై డీఐజీ రంగనాథ్ స‌మీక్ష

న‌ల్ల‌గొండ జిల్లాలోని ‌నాగార్జున‌సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ ఉపఎన్నిక పోలింగ్ రేపు జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో భ‌ద్రతా ఏర్పాట్ల‌పై డీఐజీ ఏ.వి.రంగనాథ్ శుక్ర‌వారం పోలీసు సిబ్బందితో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.…

Continue Reading →

ఏపీలో పరిషత్‌ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ

ఏపీలో పరిషత్‌ ఎన్నికలను నిలిపివేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కోడ్‌ నిబంధన అమలు కాలేదని పేర్కొంది.…

Continue Reading →

త‌మిళ‌నాడులో ఓటేసిన తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సొంత రాష్ట్రమైన త‌మిళ‌నాడులో త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. చెన్నైలోని విరుగంబాక్కం పోలింగ్ కేంద్రంలో త‌మిళిసై త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి…

Continue Reading →