ఖమ్మం- వరంగల్‌- నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి

ఖమ్మం- వరంగల్‌- నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిని టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికే మరోసారి అవకాశం ఇస్తున్నట్టు ఆదివారం తెలంగాణభవన్‌లో…

Continue Reading →

నేటి నుంచి ఏపీలో రెండో విడత ‘పంచాయతీ’ నామినేషన్లు

ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. 3,335 పంచాయతీ సర్పంచ్‌ స్థానాలకు, 33,632 వార్డులకు రెండో విడత ఎన్నికలు…

Continue Reading →

ఏపీలో ఏకగ్రీవంగా 93 పంచాయతీలు

ఆంధ్రప్రదేశ్‌లో తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో 93 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. సోమవారం నామినేషన్ల పరిశీలన అనంతరం ఈ విషయాన్ని అధికారులు ప్రకటించారు. రెండో విడుత పంచాయతీ ఎన్నికల…

Continue Reading →

ఏపీలో ముగిసిన తొలి విడత నామినేషన్లు

ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ఆదివారం సాయంత్రంతో ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 168 మండలాలలో గ్రామ పంచాయతీలకు తొలివిడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడతలో 3,249 గ్రామ పంచాయతీలకు,…

Continue Reading →

ఏపీలో నేటితో ముగియనున్న తొలి విడత నామినేషన్ల పర్వం

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల తొలిదశ నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. సాయంత్రం 5 గంటల్లోగా నామినేషన్లు దాఖలు చేయవచ్చని అధికారులు తెలిపారు. తొలిదశలో విజయనగరం మినహా 12…

Continue Reading →

అభ్యర్థుల కులధ్రువీకరణ పత్రాలపై స్పష్టతనిచ్చిన ఏపీ ఎస్‌ఈసీ

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కుల ధ్రువపత్రాలపై ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ శనివారం స్పష్టత ఇచ్చింది. కుల ధ్రువపత్రాలను త్వరగా ఇచ్చేలా…

Continue Reading →

అధికారుల తీరుపై ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ అసంతృప్తి

ఏపీ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లు, భద్రతపై అనంతపురం జిల్లా అధికారులతో ఇవాళ ఉదయం ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ సమీక్షించారు. ఈ…

Continue Reading →

ఏపీలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల నామినేషన్లు

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభయ్యాయి. ఇందులో భాగంగా తొలి దశ పంచాయతి ఎన్నికలకు నామినేషన్లు మొదలయ్యాయి. నామినేషన్ల దాఖలు మూడు రోజులపాటు కొనసాగనుంది. ఈనెల 31 వరకు…

Continue Reading →

జీహెచ్ఎంసీ ఎక్స్‌అఫీషియో సభ్యులు 45 మంది

జీహెచ్ఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక ప్రక్రియలో కీలకమైన ఎక్స్‌అఫీషియో సభ్యుల లెక్కింపు దాదాపు పూర్తయ్యింది. మొత్తం 194 మంది ఓటర్లలో 45 మంది ఎక్స్‌ అఫీషియోలుగా,…

Continue Reading →

ఏపీ పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులకు ఎస్‌ఈసీ షాక్‌

ఏపీలో పంచాయతీరాజ్‌శాఖ ఉన్నతాధికారులకు రాష్ట్ర ఎన్నికల సం ఘం షాక్‌ ఇచ్చింది. ఏపీలో పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్‌పై చర్యలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ…

Continue Reading →