బీజేపీ గెలిస్తే గోల్కొండపై కాషాయం జెండా ఎగురవేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఓ విలేకరి మంత్రి కేటీఆర్ను ప్రశ్నించగా.. స్పందించిన ఆయన…
రంగారెడ్డి జిల్లా పరిధిలో గ్రేటర్ డివిజన్లకు టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జీలను నియమించింది. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని మహేశ్వరం, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గాలతో పాటుగా మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో పోటీ చేసే తొలి జాబితాను టీఆర్ఎస్ విడుదల చేసింది. 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ బుధవారం సాయంత్రం తొలి…
గ్రేటర్ హైదరాబాద్లో వరద సాయానికి బ్రేక్ పడింది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మంగళవారం నగారా మోగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియామవళి(మోడల్ కోడ్ ఆఫ్…
దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ నేత రఘునందన్ రావు బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ ఛాంబర్లో మధ్యాహ్నం ఒంటి గంటకు అతికొద్ది మంది…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సర్కిళ్ల వారీగా ఆర్వోలు నోటీసు విడుదల చేశారు. అన్ని జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల్లో నామినేషన్లను…
కొత్తగా ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్సీలు ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు నగారా మోగింది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ను దాంతోపాటు…
ప్రముఖ నటుడు సోనుసూద్ను పంజాబ్ స్టేట్ ఐకాన్గా భారత ఎన్నికల సంఘం నియమించింది. పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) ఎస్ కరుణరాజు ఈసీఐకి పంపిన ప్రతిపాదనను…
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం మంత్రివర్గం ఎంపికచేసిన ముగ్గురి పేర్లను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు. ఈ మేరకు రాజ్భవన్ ఆదివారం నోటిఫికేషన్ జారీచేసింది.…