జారీచేసిన సుప్రీం కోర్టు పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పనిచేసే బోర్డులు, ప్రాధికార సంస్థల నియామకాలకు సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. ఈ…
జీవ వైవిధ్యానికి ఆలవాలంగా నిలిచే చిత్తడి నేలల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అటవీ, పర్యావరణశాఖ మంత్రి, స్టేట్ వెట్ ల్యాండ్స్ అథారిటీ చైర్మన్ కొండా సురేఖ…
• 8 రోజులు అనుమతిచ్చిన నాంపల్లి కోర్టు• బ్యాంక్ లాకర్స్, బినామీల ఆస్తులపై ఏసీబీ ఫోకస్• హెచ్ఎమ్ డీఏలో మిగతా వ్యక్తులపైనా నజర్ హెచ్ఎమ్ డీఏ టౌన్…
ఆటవీశాఖలో బదిలీలకు రంగం సిద్ధమైంది. ఒకేచోట మూడేళ్లకు మించి సర్వీసు పూర్తయినవారికి స్థానచలనం కలగనున్నట్లు సమాచారం. తొలిదశలో 12 మంది ఐఎఫ్ఎస్ లను బదిలీ చేయాలని అటవీశాఖ…
కలుషితమవుతున్న భూగర్భ జలాలు వ్యర్థ జలాలతో బీడువారుతున్న పొలాలు, ఆందోళనలో రైతులు కూప్పానగర్ లో శ్రీత కెమికల్ పరిశ్రమ తొలగించాలని డిమాండ్ పట్టించుకోని పిసిబి అధికారులు ఉద్యమానికి…
విధుల పట్ల నిర్లక్షం చేస్తే కఠిన చర్యలు తప్పవని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉద్యోగులకు అటవీ, దేవాదాయ & పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ వార్నింగ్…
• క్రషర్ల ఆగడాలు, భూకబ్జాలు, ఆక్రమణలపై సీరియస్ • కలెక్టర్ అధికారులతో పలుమార్లు సమీక్షలు • ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు• పటాన్ చెరు ప్రాంతంలో…
• మిత్రుడు, దళారుల సహకారంతో వసూళ్లు• దర్యాప్తులో వెలుగుచూస్తున్నకొత్త కోణాలు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అరెస్టు చేసిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) కార్యదర్శి…
75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్ పీసీబీ) చీఫ్ ఇంజనీర్ బి .రఘు బోర్డు ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.…
త్వరలోనే ప్రజల్లోకి వస్తానని భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లిలోని వ్యవసాయక్షేత్రంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.…









