తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకం అయ్యారు. మహేందర్ రెడ్డి నియామకానికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదం తెలిపారు.…
ఈ నెల 26వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ…
తమిళిసై సౌందరరాజన్ గవర్నర్ కోటా(Governor Kota) ఎమ్మెల్సీల( MLCs)ను నియ మించారు. తెలంగాణ జన సమితి వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ కోదండరాం(Kodandaram ), మీర్ అమీర్ అలీఖాన్లను ఎమ్మెల్సీలుగా…
రెరా సెక్రటరీ శివ బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాలు 2 కిలోల బంగారం సీజ్ రూ. 40 లక్షల నగదు, 79 ఖరీదైన రిస్టు వాచ్ లు…
ప్రభుత్వ శాఖల్లో అవినీతిపై ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ సంచలన ట్వీట్ అన్ని శాఖల్లోనూ అవినీతి ఉందంటూ నెటిజన్ల కామెంట్ తెలంగాణలో ఏసీబీ డీజీ సీవీ ఆనంద్…
సీసీఎంబీ పరిశోధకుల వెల్లడి ఇథనాల్ మానవాళికి ప్రమాదకారిగా మారుతున్నది. శరీరాన్ని నియంత్రించే మెదుడు పనితీరుపైనే ప్రభావం చూపుతుందని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలార్ బయాలజీ(సీసీఎంబీ) పరిశోధనల్లో…
రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు దేవాలయ ఖాళీ భూముల్లో ఆలయ సందర్శకుల సౌకర్యార్థం కాటేజీలు నిర్మించే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర…
* అటవీ అధికారులు, సిబ్బంది తరచుగా క్షేత్ర పర్యటనలు చేయాలి * వన్యప్రాణుల మరణాలు మళ్లీ చోటు చేసుకోవద్దు * అన్ని జిల్లాల అధికారులతో అటవీ సంరక్షణ…
• సబ్ రిజిస్ట్రేషన్, రెవెన్యూ, మైనింగ్, పిసిబి, పోలీసు, విద్య, వైద్య, వివిధ శాఖల అధికారుల్లో టెన్షన్• అవినీతికి పాల్పడిన జాబితాలో రెవెన్యూ, సబ్ రిజిస్ట్రేషన్ శాఖలు…
హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 20 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నామని పీసీసీఎఫ్ సి.సువర్ణ అన్నారు. గురువారం ఆమె సీసీఎఫ్ భీమానాయక్తో…









