టీఎస్‌పీఎస్సీ చైర్మ‌న్‌గా మాజీ డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి నియామ‌కం

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(టీఎస్‌పీఎస్సీ) చైర్మ‌న్‌గా మాజీ డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి నియామ‌కం అయ్యారు. మ‌హేంద‌ర్ రెడ్డి నియామ‌కానికి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ ఆమోదం తెలిపారు.…

Continue Reading →

26న కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న బీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం

 ఈ నెల 26వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న బీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల‌కు ఎర్ర‌వ‌ల్లిలోని కేసీఆర్ వ్య‌వ‌సాయ…

Continue Reading →

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరామ్‌, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌

తమిళిసై సౌందరరాజన్ గవర్నర్‌ కోటా(Governor Kota) ఎమ్మెల్సీల( MLCs)ను నియ మించారు. తెలంగాణ జన సమితి వ్యవస్థాపకుడు ప్రొఫెసర్‌ కోదండరాం(Kodandaram ), మీర్‌ అమీర్‌ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా…

Continue Reading →

అవినీతి తిమింగలం

రెరా సెక్రటరీ శివ బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాలు 2 కిలోల బంగారం సీజ్ రూ. 40 లక్షల నగదు, 79 ఖరీదైన రిస్టు వాచ్ లు…

Continue Reading →

అవును.. అవినీతి కంపు !

ప్రభుత్వ శాఖల్లో అవినీతిపై ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ సంచలన ట్వీట్ అన్ని శాఖల్లోనూ అవినీతి ఉందంటూ నెటిజన్ల కామెంట్ తెలంగాణలో ఏసీబీ డీజీ సీవీ ఆనంద్…

Continue Reading →

మానవాళికి ప్రమాదకారిగా మారుతున్న ఇథనాల్‌.. నరాలపై తీవ్ర ప్రభావం

సీసీఎంబీ పరిశోధకుల వెల్లడి ఇథనాల్‌ మానవాళికి ప్రమాదకారిగా మారుతున్నది. శరీరాన్ని నియంత్రించే మెదుడు పనితీరుపైనే ప్రభావం చూపుతుందని సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యూలార్‌ బయాలజీ(సీసీఎంబీ) పరిశోధనల్లో…

Continue Reading →

టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు దేవాలయ ఖాళీ భూముల్లో ఆలయ సందర్శకుల సౌకర్యార్థం కాటేజీలు నిర్మించే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర…

Continue Reading →

విధుల్లో నిత్యం అప్రమత్తంగా ఉండాలి, అలసత్వం వద్దు : అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం.డోబ్రియల్

* అటవీ అధికారులు, సిబ్బంది తరచుగా క్షేత్ర పర్యటనలు చేయాలి * వన్యప్రాణుల మరణాలు మళ్లీ చోటు చేసుకోవద్దు * అన్ని జిల్లాల అధికారులతో అటవీ సంరక్షణ…

Continue Reading →

సర్కారు చేతిలో అవినీతి అధికారుల చిట్టా..!

• సబ్ రిజిస్ట్రేషన్, రెవెన్యూ, మైనింగ్, పిసిబి, పోలీసు, విద్య, వైద్య, వివిధ శాఖల అధికారుల్లో టెన్షన్• అవినీతికి పాల్పడిన జాబితాలో రెవెన్యూ, సబ్ రిజిస్ట్రేషన్ శాఖలు…

Continue Reading →

‘హరితహారం’లో 20 కోట్ల మొక్కలు నాటుతాం : పీసీసీఎఫ్‌ సువర్ణ

హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 20 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నామని పీసీసీఎఫ్‌ సి.సువర్ణ అన్నారు. గురువారం ఆమె సీసీఎఫ్‌ భీమానాయక్‌తో…

Continue Reading →