ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ మరోసారి నియామకం

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను మరోసారి నియమిస్తూ ప్రభుత్వం అర్ధరాత్రి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు తిరిగి నియమిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు గవర్నర్‌…

Continue Reading →

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానం భర్తీకి షెడ్యూల్ విడుదలయింది. మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ గురువారం…

Continue Reading →

వైఎస్సార్ ‌సీపీ రాజ్యసభ సభ్యులు ప్రమాణం

ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి హిందీలో ప్రమాణ స్వీకారం…

Continue Reading →

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఇద్దరి పేర్ల సిఫారసు

గవర్నర్‌ నామినేటెడ్‌ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఇద్దరి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎంపీ…

Continue Reading →

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

కరోనా వైరస్‌ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించింది. అంతేకాకుండా కోవిడ్‌ బాధితులు, స్వీయ…

Continue Reading →

ఎమ్మెల్సీగా మాణిక్య వరప్రసాద్‌ ఏకగ్రీవం

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి సభ్యునిగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఏకగ్రీంగా ఎన్నికయ్యారు. కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్ల గడువు ముగిసింది. అయితే ఎమ్మెల్సీ…

Continue Reading →

ఎమ్మెల్సీ అభ్యర్థిగా ‘డొక్కా’ పేరు ఖరారు

ఆంధ్రప్రదేశ్‌లో రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు వైఎస్సార్‌ పార్టీ తరుఫున  మాజీ మంత్రి డొక్కా వర ప్రసాద్‌ పేరును ఖరారు…

Continue Reading →

ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు

ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో ఉత్కంఠతకు తెరపడింది. ఊహించినట్లుగానే వైఎస్సార్సీపీకి చెందిన నలుగురు అభ్యర్థులు విజయం సాధించారు. సాయంత్ర వెలువడిన ఫలితాల్లో ఆపార్టీ కి చెందిన మోపిదేవి వెంకటరమణ,…

Continue Reading →

రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసిన ఏపీ సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన పోలీంగ్‌లో అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని…

Continue Reading →

ఏపీలో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న 4 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరుగుతున్నాయి. వీటికి 5గురు సభ్యులు పోటీ పడుతున్నారు. అధికార వైఎస్సార్‌ పార్టీ తరుఫున పరిమళ్‌ నత్వాని,…

Continue Reading →