ఆంధ్రప్రదేశ్రా ష్ట్రవ్యాప్తంగా ఉన్న 16 కార్పొరేషన్ల మేయర్ పదవులకు ఏపీ ఎన్నికల సంఘం రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ కమిషనర్ విజయ్ కుమార్…
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ శనివారం విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్కుమార్ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు. జడ్పీటీసీ, ఎంటీసీ ఎన్నికలు ఒక విడతలో నిర్వహించనున్నట్టు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ సీట్లకు శుక్రవారం ఏపీ అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు నోటిఫికేషన్ జారీచేశారు. నామినేషన్ పత్రాలు శాసనసభ కార్యదర్శి లేదా…
తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్ను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. 1990 బ్యాచ్కు చెందిన డాక్టర్ శశాంక్…
రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 సెక్షన్ 181, సబ్ సెక్షన్ 2 ప్రకారం రిజర్వేషన్లను…
నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 12వ తేదీన దీనికి సంబంధించిన నోటిషికేషన్ విడుదల కానుంది. మార్చి 19వ తేదీ…
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్గా స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి తనయుడు భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్గా రమేష్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్గా నల్లవెల్లి మోహన్, వైస్…
డిసిసిబి చైర్మన్ గా గొంగిడి మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ గా ఎసిరెడ్డి దయాకర్ రెడ్డి లు ఏక్రగీవ ఎన్నికడిసియంయస్ చైర్మన్ గా వట్టి జానయ్య యాదవ్,…
ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో డైరెక్టర్ల ఎంపిక ప్రక్రియ జరిగింది.…
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగనున్నది. భోజన విరామం…