ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ కేజ్రీవాల్ కే మరోసారి పట్టం కట్టారు. సీఎం కేజ్రీవాల్కే మళ్లీ పీఠాన్ని అప్పగించారు. వరుసగా మూడవ సారి కేజ్రీవాల్ .. ఢిల్లీ…
` ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ ఆప్(ఆమ్ ఆద్మీ పార్టీ)దే విజయమని ఎగ్జిట్పోల్స్ మూకుమ్మడిగా తెలుపుతున్నాయి. ఎగ్జిట్పోల్స్ తమ వివరాలు వెలువరించాయి. ఎగ్జిట్పోల్స్ వివరాలు ఇలా ఉన్నాయి:న్యూస్…
తెలంగాణ రాష్ట్ర సహకార సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 8వ తేదీ…
సూర్యాపేట జిల్లా కలెక్టర్ అమేయ్ కుమార్పై బదిలీ వేటు పడింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఆయనను ప్రభుత్వం సోమవారం బదిలీ చేసింది. యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా…
టీఆర్ఎస్ పార్టీ ఖాతాలోకి మరో కార్పొరేషన్ చేరింది. ఇప్పటికే 9 కార్పొరేషన్ల పీఠాలను కైవసం చేసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ.. తాజాగా కరీంనగర్ కార్పొరేషన్ను కూడా దక్కించుకుంది.…
ఇవాళ కరీంనగర్ నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపును ఈసీ చేపట్టనుంది. పట్టణంలోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ ఓట్ల లెక్కింపు ప్రకియ జరుగనున్నది. ఉదయం 7…
మున్సిపాలిటీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఒకే రకమైన ఫలితాన్ని ఇచ్చారు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఒక పార్టీ, నాయకత్వం పట్ల ఇంత ఆదరణను, హవాను…
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి భారీ విజయాన్ని కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ…
మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించినందుకు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మంత్రి హరీష్రావు అభినందనలు తెలిపారు. ఈ మేరకు…