సైబరాబాద్ కమిషనరేట్ (Cyberabad) పరిధిలో మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లపై వేటుపడింది. మోకిలా పోలీస్ స్టేషన్ సీఐ, మొయినాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్లను సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి (CP…
ఈ ఏడాది ప్రపంచమంతా ప్రకృతి విపత్తులతో పాటు, అత్యంత వేడి ఉష్ణోగ్రతలతో అల్లాడింది. ఈ ఏడాది టర్కీ-సిరియా భూకంపాలతో పాటు దక్షిణాఫ్రికాలో వరదలు, అందమైన అల్జీరియాలలో కార్చిచ్చుతో…
లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు పట్టుబడిన ప్రభుత్వ శాఖకు సంబంధించిన పోల్యుషన్ కంట్రోల్ బోర్డు కు చెందిన పర్యావరణ ఇంజనీరు ముదావత్ చంద్రకాంత్ నాయక్…
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంటిని కాజేసేందుకు ప్రయత్నించి ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి కటకటాలపాలయ్యాడు. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు సీనియర్ ఐపీఎస్…
తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఉద్యోగులు అటవీ, పర్యావరణ & దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ని మర్యాదా పూర్వకంగా కలిశారు.ఆనంతరం మంత్రి కొండా…
హైదరాబాద్ నగర పరిధి మెహదీపట్నంలో శనివారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అంకుర ఆసుపత్రిలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. స్థానిక జ్యోతినగర్ ప్రాంతంలోని పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేలోని…
తెలంగాణ ఏసీబీ డీజీగా ఐపీఎస్ ఆఫీసర్ సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏసీబీ కార్యాలయం ఉద్యోగులు, ఇతర సిబ్బంది సీవీ ఆనంద్కు శుభాకాంక్షలు తెలిపారు.…
పేపర్ ప్లేట్లు తయారు చేసే పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగిన సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో రామ్రెడ్డినగర్లో చోటు చేసుకుంది. జీడిమెట్ల అగ్నిమాపక కేంద్రం…
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఆటోనగర్ పారిశ్రామిక వాడ నుంచి వస్తున్న కెమికల్ దుర్వాసనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎల్బీనగర్…
పద్మశ్రీ వనజీవి రామయ్య చెట్లతోనే యావత్ మానవ మనుగడ ఆధారపడి ఉన్నదని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని బాధ్యతగా చేపట్టాలని పద్మశ్రీ దరిపెల్లి(వనజీవి) రామయ్య అన్నారు.…









