కూరగాయల సాగును ప్రోత్సహించండి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖతో కలిసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకు అవసరమైన విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు ప్రభుత్వం…

Continue Reading →

ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక: డాక్టర్ జీ. చిన్నారెడ్డి

రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, సాగునీరు, గ్రామీణాభివృద్ధి తదితర రంగాలను పరిరక్షించేందుకు రూపొందించిన రాష్ట్ర స్థాయి సమగ్ర…

Continue Reading →

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి.. జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులకు సిఎస్ ఆదేశం

హైదరాబాద్ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏవిధమైన ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి…

Continue Reading →

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు సన్నద్ధం అవుతోన్న తెలంగాణ

హైదరాబాద్: ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (కేఐవైజీ) నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో, రాష్ట్ర క్రీడాకారులను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర…

Continue Reading →

త‌ల‌సేమియా, సికిల్‌సెల్ ఎనిమియా బాధితుల‌కు పింఛ‌న్లు:

హైద‌రాబాద్‌: రాష్ట్రంలోని త‌ల‌సేమియా, సికిల్‌సెల్ ఎనిమియా బాధితులంద‌రికీ పింఛ‌న్లు మంజూరు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అర్హులను గుర్తించి ఈ ప్ర‌క్రియ‌ను వెంట‌నే ప్రారంభించాల‌ని సీఎం…

Continue Reading →

కవ్వాల్ టైగర్ రిజర్వు లో “టైగర్ రీ ఇంట్రడక్షన్”: మంత్రి కొండా సురేఖ

పులుల సంరక్షణ పట్ల సమాజంలోని అన్ని వర్గాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ఈ భూమి కేవలం మనుషుల…

Continue Reading →

అంబర్ పేట మహంకాళి బోనాల ఉత్సవాలకువిస్తృత ఏర్పాట్లు చేయండి: ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు

హైదరాబాద్ : అంబర్‌పేట్ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై ప్రభుత్వ సలహాదారు వి. హనుమంత రావు బుధవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమీక్షా…

Continue Reading →

యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సిఎస్ సంజయ్ జాజు

యాదాద్రి, జూలై 29: తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ) సంజయ్ జాజు, ఐఏఎస్ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని, యాదాద్రి దేవస్థానం (వైటీడీ) ఎక్స్-ఆఫీషియో…

Continue Reading →

దేశంలోనే అత్యుత్తమ డిజిటల్ పౌర సేవల వేదికగా మీ-సేవను తీర్చిదిద్దాలి: ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు

హైదరాబాద్ : ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభతరంగా, వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు మీ-సేవ వ్యవస్థను దేశంలోనే అత్యుత్తమ డిజిటల్ పౌర సేవల వేదికగా తీర్చిదిద్దాలని రాష్ట్ర…

Continue Reading →

దేవాదాయ శాఖలో మరోసారి పదోన్నతుల పండుగ

దేవాదాయశాఖ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, అర్చకుల సంక్షేమం, దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణను అమలుచేస్తున్నామని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ…

Continue Reading →