జైళ్లు నిరాశకు కేంద్రాలుగా కాకుండా, ఆశలు, ఆకాంక్షలకు చిహ్నాలుగా మారాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. “ఏడో ఆలిండియా ప్రిజన్…
మానవ వైద్య పరిశోధన, వైద్య పరిశోధనలు చేపడుతున్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్పై జాతీయ మానవహక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసినట్టు ప్రముఖ న్యాయవాది ఇమ్మానేని రామారావు మంగళవారం ప్రకటనలో…
రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ టౌన్ప్లానింగ్ అధికారి మణిహారిక లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు. ఓ వ్యక్తికి చెందిన స్థలం ఎల్ఆర్ఎస్ క్లియరెన్స్ కోసం రూ.10లక్షలు డిమాండ్…
తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) చైర్పర్సన్, గౌరవ డా. జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారు, గత వారం నగరంలో కురిసిన భారీ వర్షాల సమయంలో ఒక…
ఢిల్లీ: తెలంగాణ విద్యా రంగంలో సమూలమార్పులు తేవడానికి తాము చేస్తున్నకృషికి మద్దతు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి…
హైదరాబాద్ : ఈ నెల 17వ తేదీన నిర్వహించే తెలంగాణా ప్రజాపాలన దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు…
2027 డిసెంబర్ మాసాంతానికి ఎస్.ఎల్.బి.సి పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. తద్వారా నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు…
ఢిల్లీ: భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్ వరకు 12 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి వెంటనే అనుమతులు మంజూరు చేయాలని జాతీయ…
అవినీతి ఎక్కువగా జరుగుతున్న డిపార్ట్మెంట్లపై పూర్తి సమాచారాన్ని ఏసీబి అధికారులు సేకరిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల ఛాంబర్లు, పరిసర ప్రాంతాల్లో నిఘా వేసి.. స్థానికులు, ఆఫీసులకు వచ్చే…
యూరియా పంపిణీలో క్యూ లైన్స్ లాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు సజావుగా యూరియా పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశాలు…