పేదల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

పేదల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం రేషన్ కార్డుల ద్వారా ప్రతి కుటుంబానికి నెలకు సగటున రూ. 1,200 విలువైన ఉచిత బియ్యాన్ని అందిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు…

Continue Reading →

ఢిల్లీలో కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారుల మంజూరీపై గడ్కరీతో సుదీర్ఘంగా సమావేశమై చర్చించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మంత్రితో పాటు హాజరైన తెలంగాణ ఎంపీలు.…

Continue Reading →

ఆగస్టులో యూరియా వినియోగం ఎక్కువగా ఉంటుంది – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రాష్ట్రంలో ఆగస్టు నెలలో యూరియా వినియోగం ఎక్కువగా ఉంటుందని, దానిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రానికి తగినంత యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి…

Continue Reading →

కాళేశ్వరం ప్రాజెక్టు అసలు నిజాలన్నీ అసెంబ్లీలో వివరిస్తాం: మాజీ మంత్రి హరీశ్ రావు

తెలంగాణ వ‌ర ప్ర‌దాయిని కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. కాళేశ్వ‌రం రిపోర్టు పేరిట 60…

Continue Reading →

పొల్యూటైన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు

తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పూర్తిగా పొల్యూటయ్యిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత శాఖ మంత్రికి చెప్పకుండానే ఫైళ్లను క్లియర్ చేస్తూ ఆమ్యామ్యాలు పుచ్చుకుంటున్నారనే ఆరోపణలూ బలంగా వినిపిస్తున్నాయి.…

Continue Reading →

నల్లగొండను విద్యా హబ్ గా తీర్చిదిద్దుతాము: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్లగొండ జిల్లాను విద్యా హబ్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అన్ని వర్గాల విద్యార్థులకు ఉత్తమమైన చదువులను…

Continue Reading →

భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌తో పాటు రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, అన్ని శాఖ‌ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.…

Continue Reading →

నైపుణ్యంతో కూడిన జర్నలిజాన్ని సమాజానికి అందించాలి: తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి

నైపుణ్యంతో కూడిన జర్నలిజాన్ని సమాజానికి అందించాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారంనాడు నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ భవనంలో గిరిజన జర్నలిస్టులకు…

Continue Reading →

 జార్ఖండ్‌ మాజీ సీఎం శిబు సోరెన్‌ కన్నుమూత

జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ తండ్రి శిబు సోరెన్‌ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 81 ఏండ్లు. శిబు సోరెన్‌ గత కొంతకాలంగా…

Continue Reading →

గ్రానైట్ క్వారీ కూలి ఆరుగురు మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలోని ఓ గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గ్రానైట్ క్వారీ అంచు విరిగి బండరాళ్ళు పడడంతో ఆరుగురు…

Continue Reading →