మంత్రి కొడాలి నానిపై కేసు నమోదుకు ఆదేశం

 ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ కృష్ణా జిల్లా ఎస్పీని ఆదేశించారు.…

Continue Reading →

ఏపీలో మొదలైన రెండో విడత పోలింగ్‌

ఏపీలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 6.30గంటల నుంచి మధ్యాహ్నం 3.30గంటల వరకు కొనసాగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో మధ్యాహ్నం 1.30 గంటల…

Continue Reading →

జీహెచ్ఎంసీ మేయ‌ర్‌గా విజ‌య‌ల‌క్ష్మి, డిప్యూటీ మేయ‌ర్‌గా శ్రీల‌త‌

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌(జీహెచ్ఎంసీ) మేయ‌ర్‌గా బంజారాహిల్స్ కార్పొరేట‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి ఎన్నిక‌య్యారు. డిప్యూటీ మేయ‌ర్‌గా తార్నాక కార్పొరేట‌ర్ మోతె శ్రీల‌త ఎన్నిక‌య్యారు. ఈ మేర‌కు ఎన్నిక‌ల…

Continue Reading →

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం షెడ్యూల్‌ విడుదలైంది. తెలంగాణలో రెండు పట్టభద్రుల, ఏపీలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ జారీ…

Continue Reading →

ఏపీలో ముగిసిన తొలివిడత ‘పంచాయతీ’ పోలింగ్‌

ఏపీలో ఒకటి రెండుచోట్ల చెదరుమదురు గంటల మినహా తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే ఓటర్లు ఓటు తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌…

Continue Reading →

తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

ఏపీ వ్యాప్తంగా తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 8.30 గంటల వరకు 18 శాతం పోలింగ్ నమోదయ్యింది. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. కమాండ్…

Continue Reading →

ఐఎస్‌డబ్ల్యూ ఎస్పీగా రమేష్‌రెడ్డి

ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డిని ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ (ఐఎస్‌డబ్ల్యూ)కు ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.…

Continue Reading →

ఖమ్మం- వరంగల్‌- నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి

ఖమ్మం- వరంగల్‌- నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిని టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికే మరోసారి అవకాశం ఇస్తున్నట్టు ఆదివారం తెలంగాణభవన్‌లో…

Continue Reading →

నేటి నుంచి ఏపీలో రెండో విడత ‘పంచాయతీ’ నామినేషన్లు

ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. 3,335 పంచాయతీ సర్పంచ్‌ స్థానాలకు, 33,632 వార్డులకు రెండో విడత ఎన్నికలు…

Continue Reading →

ఏపీలో ఏకగ్రీవంగా 93 పంచాయతీలు

ఆంధ్రప్రదేశ్‌లో తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో 93 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. సోమవారం నామినేషన్ల పరిశీలన అనంతరం ఈ విషయాన్ని అధికారులు ప్రకటించారు. రెండో విడుత పంచాయతీ ఎన్నికల…

Continue Reading →