తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎన్నిక‌ల ఓట‌ర్ న‌మోదు ప్ర‌క్రియ‌ను ప్రారంభించిన ఈసీ

ఉమ్మడి రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్‌న‌గ‌ర్ గ్రాడ్యుయేట్ అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం-నల్ల‌గొండ‌-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎన్నికల ఓటర్ నమోదు ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. వచ్చే నెల 1వ తేదీ నుండి…

Continue Reading →

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ సి.పార్థసారథి

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ సి.పార్థసారథిని నియమిస్తూ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నోటిఫికేషన్‌ జారీచేశారు. మంగళవారం ఆయన్ను కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.…

Continue Reading →

కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కమిషనర్‌గా రాజీవ్‌కుమార్‌

కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కమిషనర్‌గా కేంద్రఆర్థికశాఖ మాజీ కార్యదర్శి రాజీవ్‌కుమార్‌ నియమితులయ్యారు. ఈ నెల 31న ఈసీగా వైదొలగనున్న అశోక్‌ లావాస స్థానంలో రాజీవ్‌కుమార్‌ను రాష్ట్రపతి…

Continue Reading →

‌కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్

 ‌కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ అశోక్ ల‌వాసా రాజీనామాను రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. ఈ మేర‌కు కేంద్ర న్యాయ‌శాఖ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇది ఆగ‌స్టు 31…

Continue Reading →

ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ మరోసారి నియామకం

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను మరోసారి నియమిస్తూ ప్రభుత్వం అర్ధరాత్రి నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు తిరిగి నియమిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు గవర్నర్‌…

Continue Reading →

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానం భర్తీకి షెడ్యూల్ విడుదలయింది. మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ గురువారం…

Continue Reading →

వైఎస్సార్ ‌సీపీ రాజ్యసభ సభ్యులు ప్రమాణం

ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ఆళ్ల అయోధ్య రామిరెడ్డి హిందీలో ప్రమాణ స్వీకారం…

Continue Reading →

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఇద్దరి పేర్ల సిఫారసు

గవర్నర్‌ నామినేటెడ్‌ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఇద్దరి పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎంపీ…

Continue Reading →

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

కరోనా వైరస్‌ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించింది. అంతేకాకుండా కోవిడ్‌ బాధితులు, స్వీయ…

Continue Reading →

ఎమ్మెల్సీగా మాణిక్య వరప్రసాద్‌ ఏకగ్రీవం

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి సభ్యునిగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఏకగ్రీంగా ఎన్నికయ్యారు. కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్ల గడువు ముగిసింది. అయితే ఎమ్మెల్సీ…

Continue Reading →